109 Viewsపుట్ట రాజవ్వ స్మారకార్థం టేక్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకుల అందజేత…… తల్లి స్మారకార్థం కూతుర్ల పంపిణీ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, కరీంనగర్ నమస్తే […]
ప్రాంతీయం
అనాధాశ్రమానికి సరుకుల వితరణ…. పుట్ట రాజావారి మారగా స్మారకార్థం పంపిణీ
121 Viewsతల్లి జ్ఞాపకార్ధంగా వృద్ధాశ్రమంలో నిత్యవసర సరుకుల వితరణ ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామానికి చెందిన పుట్ట రాజవ్వ అనారోగ్యంతో మరణించగా వారి కుమార్తెలు ఎల్లారెడ్డిపేట డే కేర్ సెంటర్లో ఉంటున్న వృద్ధులకు దయా హృదయంతో వారి తల్లి జ్ఞాపకార్థంగా బియ్యంతో పాటు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుమార్తెలు లచ్చవ్వ, రామవ్వ, బాలవ్వ, దేవవ్వ, వెంకటమ్మ, సత్తవ్వ, డే కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. […]
సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పోలీసులకు బిజెపి నాయకులకు…
93 Views ముస్తాబాద్ ప్రతినిధి ఆగస్టు25, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం 2014-2018 రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈచర్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపులో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారి పోలీసులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తోపులాట జరగడంతో చాలామంది బిజెపి కార్యకర్తలకు గాయాలు కావడం జరిగిందని బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు. […]
అంగన్వాడి కేంద్రాలలో మరింత నాణ్యమైన సేవలు…
123 Viewsముస్తాబాద్, ప్రతినిధి, తెలంగాణ ప్రభుత్వం అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పోపు దినుసులు..ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అంగన్వాడీ పిల్లలకు గర్భిణీలకు మరియు బాలింతల కోసం కారంపొడి 300gms, పోపుదినుసులు 200 gms, పసుపు 100gms, ఆయోడైజ్డ్ సాల్టు 500 gms , చింతపండు 500gms లాంటి నిత్యవసర వస్తువులను ఒక ప్యాక్ లో ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం ప్రారంభించడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకు ఆర్థిక భారం తప్పించేందుకుగాను వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్ని కేంద్రాలకు […]
ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…
147 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని […]
రోడ్డు కోసం ఎంపీకి వినతి
101 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని మొండిచింత నుంచి నాచారం గుట్ట వరకు ఆర్ అండ్ బి రోడ్డు గుంతలు గా మారడంతో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, మండల ప్రజా ప్రతినిధులు శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తు కోసం నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులు ప్రారంభించాలని […]
బస్సు కోసం విద్యార్థులు రాస్తారోకో
91 Views*బస్సు కోసం విద్యార్థులు రాస్తారోకో*రాయపోల్: మండల పరిధిలోని రామరం, వడ్డేపల్లి, మహమ్మద్ షాపూర్, గొల్లపల్లి గ్రామాల నుండి విద్యార్థులు గత నెల రోజుల నుండి బస్సు రాక అనేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం రోజున రామారం గుర్రాల సోఫా వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు ప్రతినిత్యం కళాశాలకు సమయానికి హాజరు కాలేకపోతున్నారు. విద్యార్థులు బస్సు కోసం రెండు మూడు కిలోమీటర్ల నడవాల్సి వస్తుందని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు […]
దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
114 Viewsదౌల్తాబాద్: దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి బొప్పాపూర్ లో జరిగిన దుబ్బాక ఆత్మగౌరవ సభలో ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని, పథకాలు అర్హులందరికీ అందించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […]
దేశ రక్షణకు పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు
245 Viewsదౌల్తాబాద్; తన పేదరికం సైతం లెక్కచేయకుండా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు దేశ సేవ చేయడానికి ఆర్మీకి ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో ఆర్మీకి ఎంపికైన గవ్వల పల్లి రమేష్, వారి తల్లిని ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున సన్మానించి, బహుమతి అందజేశారు. […]
జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
109 Viewsదౌల్తాబాద్: జర్నలిస్టు నగేష్ తండ్రి లింగయ్య ఇటీవల గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు మంగళవారం గాజులపల్లి గ్రామంలో పరామర్శించారు. తండ్రి మరణించడం బాధాకరమని, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, చేగుంట వైస్ ఎంపీపీ రామచంద్రం, నాయకులు భూపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, ప్రసాద్ రావు, అనిల్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు….. Telugu News 24/7tslocalvibe.com










