127 Viewsబంగ్లా వెంకట పూర్ లో ఘనంగా యాదవుల కొమర వెళ్లి మల్లన్న ఎల్లమ్మ పండగలు సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మార్చి 24 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకట పూర్ విలేజ్,లో యాదవులు అందరూ కలసి ప్రతి ఏటా.. కొమరవెల్లి మల్లన్న ఎల్లమ్మ పండగలు ఘనంగా నిర్వహిస్తూ..మళ్ళీ ప్రతీ సారి అన్న వితరణ నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ ఏడాది మాజీ సర్పంచ్ వర్కటం వెంకటేష్. బామని మహేష్,భామని భాను,భామని సాయి, వర్కటం రమేష్,వర్కటం అశోక్, […]
ప్రాంతీయం
సిద్దిపేట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
71 Viewsసిద్దిపేట కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ ని కలిసి (ఎం పీ పీ స్ )పాములపర్తి( హెచ్ డబ్ల్యు ) పాఠశాల కి నూతన భవనం త్వరగా మంజూరు చేయాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిద్దిపేట్ జిల్లా, మర్కుక్, మార్చి 24 సిద్దిపేట్ జిల్లా గత సంవత్సరం 01-08-2024 న మార్కుక్ మండల ( ఎం ఈ ఓ ),కి గ్రామస్థులందరు నూతన పాఠశాల భవంతి కోసం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి […]
హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా పదోన్నతి
28 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా పదోన్నతి..* *పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏఎస్ఐ లుగా పదోన్నతి పొందిన అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోరే ఝా వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…. […]
నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి జిల్లా అధ్యక్షులు గోపి…
39 Viewsముస్తాబాధ్, మార్చి 23 (24/7న్యూస్ ప్రతినిధి): బంధనల్, వెంకట్రావుపల్లె గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగళ్ల వాన కురిసి బీభత్సం సృష్టించింది దెబ్బతిన్న వరిపంట పొలాలు ముస్తాబాద్ బిజెపి మండల అధ్యక్షులు అంజా గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నష్టపోయిన రైతుల వరిపంట పొలాలను పరిశీలించారు. బాదిత రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 500 ఎకరాల్లో వరిపంట అపారనష్టం వాటిల్లింది వెను వెంటనే […]
నష్టపోయిన పంటకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని బిజెపి డిమాండ్
36 Viewsమంచిర్యాల జిల్లా. నష్టపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ – రఘునాథ్ వెరబెల్లి . మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ఈరోజు దండేపల్లి మండలం కోర్విచెల్మ గ్రామంలో నేలకు ఒరిగి తీవ్ర నష్టం జరిగిన మక్క పంటను ఈరోజు మండల నాయకులతో కలిసి బీజేపీ మంచిర్యాల మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పంటను పరిశీలించి జరిగిన నష్టం పై రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. […]
దోషులకు శిక్ష పడడంలో బాధ్యతగా వ్యవహరించాలి
32 Viewsరామగుండం పోలీస్ కమినరేట్. దోషులకు శిక్ష పడడంలో బాధ్యతగా వ్యవహరించాలి. కన్వెన్షన్ శాతం పెంచాలి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యా యం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలిస్ కమీషనర్ అంబర్ కిశోరే ఝా అన్నారు. రామగుండము కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ గారు […]
ఎస్ టి పి పి లో సివిల్ అధికారుల ఆరాచకాలు
31 Viewsఎస్ టి పి పి లో సివిల్ అధికారుల ఆరాచకాలు.. ఎన్నాళ్ళు ఆడవాళ్ళ ను వేధింపులు సూపర్వైజర్స్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై లక్షలు సంపాదన ఇప్పటికైనా ఉన్నతఅధికారులు ఇతనిని బదిలీ చేయాలని డిమాండ్ జైపూర్… జైపూర్ పవర్ ప్లాంట్ కొంతమంది అధికారులకి వరంగ మారింది ఎస్టిపిపి లో కొంతమంది ఉద్యోగులు ముఖ్యంగా సివిల్ డిపార్ట్మెంట్లోఎస్ ఈ గా విధులు నిర్వహిస్తున్న అధికారులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కింది స్థాయిలో డబ్బులు వసూలు చేసే ఉద్యోగాలు గుర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్థానిక […]
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా…
232 Viewsబైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి/.మార్చి 22. ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాష్పూర్ తాండకు చెందిన గిరిజన మహి లభూక్యా జ్యోతి బైండోవర్ నిబంధనలను ఉల్లగించ డంతో 20 వేల రూపాయలజరిమానా విధించినట్లు ఎల్లారెడ్డి పేటఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. భుక్య జ్యోతి అనే గిరిజన మహిళ గతంలో నాటు సారాయి తయారు చేస్తు పట్టుబడగా ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అట్టి బైండోవర్ […]
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు…
271 Views పేకాట స్థావరం పై మెరుపు దాడి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వై.నారాయణ, ఏ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ నగదు రూ. .30,000/- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి […]
మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యలో ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం
39 Viewsమంచిర్యాల జిల్లా. ONE NATION ONE ELECTION (ఒక దేశం ఒక ఎన్నిక) కార్యక్రమం లో భాగంగా ఈ రోజు మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ కన్వీనర్ బోయిని హరికృష్ణ ఆద్వర్యంలో ప్రముఖ డిగ్రీ కాలేజ్ లో జరిగిన అవగాహన సదస్సు లో ముఖ్య అతిది గా పాల్గొన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ మరియు బొయిని హరికృష్ణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఒకే సారి ఒకే ఎన్నిక జరిగితే దేశం […]