211 Viewsనేడు మంచిర్యాల పట్నంలోని జన్మభూమి నగర్ లో బీసీ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పార్టీలు బీసీ జనాభా ప్రాతిపదికన 9 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీ జనాభా ఉంటే రాష్ట్రంలో బీసీల ఓట్ల శాతం 54 పాయింట్ 75% ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లతోనే సాధ్యమైన […]
ప్రాంతీయం
ఉరి వేసుకున్న యువతి…
396 Views ముస్తాబాద్, జనవరి 4 (24/7న్యూస్ ప్రతినిధి) మండలం చీకోడు గ్రామానికి చెందిన పడిగే కావ్య తండ్రి మల్లయ్య19 సం కుటుంబ సమస్యల దుష్ట మనస్థాపానికి గురై తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని చనిపోయిందని మృతురాలి తండ్రి మల్లయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్త చేశామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
ఉచిత నేత్ర వైద్య శిబిరం
130 Viewsగర్మిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం. 32 మంది కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రికి తరలింపు రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు గరిమెళ్ళ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు మంచిర్యాలలోని నారాయణ హైస్కూల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని వివిధ గ్రామాల నుండి 150 మంది వచ్చి తమ పేరును నమోదు చేసుకున్నారు. బిపి, […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన గంట వెంకటేష్ గౌడ్..
502 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షుడు గంట వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, గొల్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పందిర్ల సుధాకర్ గౌడ్, ఎల్లారెడ్డిపేట శ్వేత మున్నూరు కాపు సంఘం మహిళ మేగి మమత వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తమ వంతు సేవలను […]
ఆకుటుంబాన్ని పరామర్శించి 50,కిలోలు అందించారు…
301 Viewsముస్తాబాద్, జనవరి 2 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన గుండం రాములు అనారోగ్యంతో పరమపదించగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి పరామర్శించి 50కిలో బియ్యాన్ని వారికి అందజేశారు, అలాగే వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కిసాన్ సేల్ మండల అధ్యక్షులు సారగొండ రాంరెడ్డి, యూత్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఏదునూరి […]
ఏసిపి ని కలిసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
266 Viewsఏసిపి రమేష్ ను కలిసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ ఏసిపి కార్యాలయంలో మంగళవారం మర్కుక్ మండల ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సెక్రటరీ తాండా బాలకృష్ణ గౌడ్ ఏసిపి రమేష్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఏసిపి రమేష్ జన్మదినం సందర్భంగా వారికి మర్యాద పూర్వకంగా […]
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు..
457 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగమన్నారు నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు మాత్రం జవాబుదారితనంగా ఉండాలన్నారు 6 గ్యారంటీలను కాంగ్రెస్ […]
అయోధ్యరాముడి పూజిత అక్షింతలు…
365 Viewsముస్తాబాద్, డిసెంబర్ 31 (24/7న్యూస్ ప్రతినిధి) అయోధ్య రామమందిరం పనులు పూర్తి కావస్తున్న తరుణంలో వచ్చే ఏడాది జనవరిలో రామ విగ్రహ ప్రతిష్ట జరగనుందని ఈసందర్భంగా ఇప్పటికే గ్రామగ్రామాన మందిరానికి సంబంధించిన అక్షింతల ఊరేగింపు చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో ఆదివారం పురవీధుల గుండా రామభక్తులు, యువకులు హాజరై సంస్కృతిక, భజన కార్యక్రమాలు, మహిళల హారతులతో దేవాలయం చేరుకుని పూజలు చేశారు. ఈ ప్రత్యేక పూజలకి […]
అంజనీపుత్ర ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు
298 Viewsఅంజనీపుత్ర ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. అందరూ చల్లగా ఉండాలి -ఛైర్మన్ గుర్రాల శ్రీధర్. మంచిర్యాల జిల్లా విద్యుత్ వెలుగులు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ నూతన సంవత్సర స్వాగత వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదివారం జైపూర్ మండలం దుబ్బపల్లి లోని డైమండ్ సిటీ వేదికగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ‘ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ యావత్ అంజనీపుత్ర సంస్థ కుటుంబ సభ్యులు, అభిమానులు వేడుకలు అపూర్వ రీతిలో డాన్సులతో వేడుకలు నిర్వహించారు. కొత్త […]
నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవాలి
527 Views-ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. దౌల్తాబాద్: ప్రజలందరూ డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలు స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సవాలతో జరుపుకోవాలని,వినోదం విషాదంగా మారకుండా వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటించి వేడుకలు జరుపుకోవాలని,మద్యం సేవించి అతివేగంగా జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ, తోటి ప్రయాణికులకు […]










