175 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చ్ 21 తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్బిఐ బ్యాంక్ ఎనక గల్లీలో తొర్రూర్ ఆబ్కారి సబ్ ఇన్స్పెక్టర్ రవళి తమ సిబ్బందితో రైడింగ్ చేసే క్రమంలో పోలీస్ జీప్ సౌండ్ విని అజ్ఞాత వ్యక్తులు నాలుగు రెండు లీటర్ల థమ్సప్ బాటిల్లలో నాటు సారాను గల్లీలో వదిలి వెళ్ళినారు.అజ్ఞాత వ్యక్తుల కోసం గాలింపు చేసిన దొరకలేదు.వదిలిన బాటిల్లను గురువారం మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలకు అబ్కారి […]
ప్రాంతీయం
ఎప్పటికప్పుడు డాటాను సక్రమంగా, సకాలంలో ఆన్ లైన్ లో నమోదు చేయాలి
112 Views సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఉమ్మడి జిల్లా డాప్ క్యూ డిపిఎం సురేందర్ రెడ్డి సూచన సిరిసిల్ల: వైద్య ఆరోగ్యశాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలు తీరు, సంఖ్యలను ఎప్పటికప్పుడు డాటాను స, సకాలంలో ఆన్ లైన్ లో నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు సూచించారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ లో గల […]
అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలి
118 Views -బ్యాంకర్స్ తో మీటింగ్ లోఅదనపు కలెక్టర్ పూజారి గౌతమి సిరిసిల్ల, మార్చి 21, 2024: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ ల పరిధిలో అనుమానిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని బ్యాంకు అధికారులను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో బాగంగా బ్యాంకుల కోఆర్డినేటర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి గురువారం సమావేశం […]
గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
87 Views గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి -సహజ కాన్పులు పెంచాలి -వైద్యులు, సిబ్బందికి అభినందన -నోడల్ అధికారిని నియమించాలి -ఇల్లంతకుంట పీహెచ్ సీ సమీక్షలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఇల్లంతకుంట, మార్చి 21, 2024: గర్భిణీల్లో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి ఇల్లంతకుంట […]
ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
143 Viewsముస్తాబద్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్ కి […]
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డీసీపీ
109 Viewsరామగుండం కమీషనరేట్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డీసీపీ. రాపనపల్లి సిర్వంచ అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన రామగుండము కమీషనర్ రేట్ పరిదిలొని మంచిర్యాల జిల్లా, జైపూర్ సబ్ డివిషన్, చెన్నూర్ రూరల్ సర్కిల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిది లొని అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ మరియు మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన అన్నారం గ్రామం లోని పోలింగ్ కేంద్రాన్ని మంచిర్యాల డిసిపి అశోక్ […]
స్వంతగూటికి కోలకృష్ణ.. ఆహ్వానించిన బండి…
208 Viewsముస్తాబాద్, మార్చి 20 (24/7న్యూస్ ప్రతినిధి): జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల వడగళ్లతో నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి వారికి భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ఇదే తరుణంలో గత కొంతకాలంగా కమలానికి దూరంగా ఉన్న కోల కృష్ణగౌడ్ బిజెపి పార్టీలో చేరారు గతంలో పార్టీ కోసం కొన్నేళ్లుగా నిస్వార్ధంగా సేవకుడిగా పనిచేసిన ప్రధాన కార్యదర్శి కోలా కృష్ణగౌడ్ ను నేడు తిరిగి బిజెపి […]
రూ. 50 వేల కంటే ఎక్కువ తరలిస్తే సీజ్ చేయాలి
127 Views -ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీలకు శిక్షణలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ సిరిసిల్ల, మార్చి 20, 2024: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యoలో సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే సీజ్ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. ఎఫ్ఎస్టీ ( ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్) ఎస్ఎస్టీ( స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్) వీఎస్టీ( వీడియో సర్వెలెన్స్ టీమ్)లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో బుధవారం శిక్షణ […]
రైతులను అన్నివిధాల కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా…
141 Viewsముస్తాబాద్, మార్చి 19 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని పోతుగల్ బట్టోన్తాల్, సేవల తండా, గన్నవారిపల్లె పలు గ్రామాలలో ఆరుగాలం శ్రమించి పండించిన వరిపంట చేతికొచ్చే సమయంలో ఇటీవల కురిసిన వడగళ్ల కు వర్షార్పణం కావడంతో రైతన్నలు ఆందోళనలో ఉన్నారు. చేతికించిన పంట చేజారిపోయిందని రైతులు కంటతడిపెట్టుకున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నష్టపోయిన రైతులను వారి పొలాల వద్దకు మంగళవారం రోజున పర్యటించి […]
నష్టపోయిన వరిపంటలను పరిశీలిస్తున్న బిజెపి…
128 Viewsముస్తాబాద్, మార్చి19 (24/7న్యూస్ ప్రతినిధి) మండల పరిధిలో నిన్నటి రోజున కురిసిన అకాల వడగాళ్ల వాన బీభత్సవం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులుమేరుగు అంజగౌడ్ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులపొలం దగ్గరకు వెళ్లి పంట పొలాలను పరిశీలించి రైతుల ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయినగోపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం […]










