144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని […]
ప్రాంతీయం
రోడ్డు కోసం ఎంపీకి వినతి
99 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని మొండిచింత నుంచి నాచారం గుట్ట వరకు ఆర్ అండ్ బి రోడ్డు గుంతలు గా మారడంతో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, మండల ప్రజా ప్రతినిధులు శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తు కోసం నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులు ప్రారంభించాలని […]
బస్సు కోసం విద్యార్థులు రాస్తారోకో
87 Views*బస్సు కోసం విద్యార్థులు రాస్తారోకో*రాయపోల్: మండల పరిధిలోని రామరం, వడ్డేపల్లి, మహమ్మద్ షాపూర్, గొల్లపల్లి గ్రామాల నుండి విద్యార్థులు గత నెల రోజుల నుండి బస్సు రాక అనేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం రోజున రామారం గుర్రాల సోఫా వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు ప్రతినిత్యం కళాశాలకు సమయానికి హాజరు కాలేకపోతున్నారు. విద్యార్థులు బస్సు కోసం రెండు మూడు కిలోమీటర్ల నడవాల్సి వస్తుందని అన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు […]
దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
111 Viewsదౌల్తాబాద్: దుబ్బాక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి బొప్పాపూర్ లో జరిగిన దుబ్బాక ఆత్మగౌరవ సభలో ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన బిజెపి, బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని, పథకాలు అర్హులందరికీ అందించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […]
దేశ రక్షణకు పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు
241 Viewsదౌల్తాబాద్; తన పేదరికం సైతం లెక్కచేయకుండా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు దేశ సేవ చేయడానికి ఆర్మీకి ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో ఆర్మీకి ఎంపికైన గవ్వల పల్లి రమేష్, వారి తల్లిని ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున సన్మానించి, బహుమతి అందజేశారు. […]
జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
105 Viewsదౌల్తాబాద్: జర్నలిస్టు నగేష్ తండ్రి లింగయ్య ఇటీవల గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు మంగళవారం గాజులపల్లి గ్రామంలో పరామర్శించారు. తండ్రి మరణించడం బాధాకరమని, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, చేగుంట వైస్ ఎంపీపీ రామచంద్రం, నాయకులు భూపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, ప్రసాద్ రావు, అనిల్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు….. Telugu News 24/7tslocalvibe.com
హైదరాబాద్ రవీంద్రభారతిలో జయహో మహాసభకు తరలివెళ్తున్న వీరముష్టిలు…
284 Views ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు21, వీరబద్రియ వీరముష్టి కులాన్ని1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిలీనంలోఉన్నప్పుడు వీరభద్ర వీరముస్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వీరముష్టి జాతిని ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో 1972లో సంఘమును ఏర్పాటు చేసి వీరముష్టి కులాన్ని విద్య పరంగా ఆర్థికపరంగా ముందుకు నడిపించారు. అప్పుడు ఏర్పాటు చేసిన సంఘం ఇప్పటివరకు 50 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న హైదరాబాదులో రవీంద్రభారతిలో వేడుకలను జరుపుకొనుటకు వెళ్తున్నామని ముస్తాబాద్ వీరముష్టి సంఘం తెలిపారు. ఈకార్యక్రమంలో వేడుకలకు రాజన్న సిరిసిల్ల […]
ప్రభాకర్ రెడ్డి ఘన విజయం ఖాయం
117 Views*మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి* దౌల్తాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే గా కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థి గా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తొగుటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కి […]
ఘనంగా నాగుల పంచమి వేడుకలు
113 Viewsరాయపోల్ మండలం కేంద్రంలోని సోమవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తెల్లవారు జామునే నూతన వస్త్రాలు ధరించి పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి నాగేంద్రునికి నైవేద్యం సమర్పించారు. దేవాలయ వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగదేవతకు మొక్కలు తెలుసుకున్నారు. ల వద్ద వద్ధకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. Telugu News 24/7tslocalvibe.com
గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం…
94 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు20, కొండాపూర్ గ్రామంలోని చెరువులో ఉదయం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఆదివారం సాయంత్రం సమయంలో ఎట్టకేలకు లభ్యమైంది. గ్రామ సమీపంలో చేపల వేటకువెళ్లి ప్రమాదవశాతూ ఓవ్యక్తి గల్లంతైనట్టు సమాచారం విదితమే. ఆదివారం రోజున సాయంకాలం చెరువులో మృతదేహం లభ్యంకాగా కొండాపూర్ గ్రామానికి చెందిన ఎండి.అక్రమ్ (55)గా గుర్తించారని స్థానికులు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com










