Breaking News

రేపటి నుంచే

101 Viewsరేపటి నుంచే సెలవులు హైదరాబాద్:అక్టోబర్ 12 తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్. 1,నిన్నటితోనే ముగియగా.. ఇవాళ ఒక్క రోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి. ఇక ఫలితాలను స్కూల్స్ […]

Breaking News

ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు

151 Viewsకేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న తెలంగాణ .సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30.న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది బిజెపితో పాటు ఆ పార్టీకి మద్దతిస్తూ టిఆర్ఎస్ కి ప్రజలు వారిచ్చే బూటకపు వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని కోరింది గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని సూచించింది Telugu News 24/7tslocalvibe.com

Breaking News

రణరంగమైన చేర్యాల

204 Views‘డివిజన్ కోసం రణరంగమైన చేర్యాల’ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ పల్లా గో బ్యాక్ అంటూ జేఏసీ నేతల నినాదాలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని అడ్డుకున్న జేఏసీ నాయకులు అక్టోబర్ 11 సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించడంతో పల్లా రాజేశ్వర్ […]

Breaking News

మృత్తి రాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

166 Viewsఅక్టోబర్ 11   సిద్దిపేట జిల్లా  మర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్  బాధిత కుటుంబాన్ని పరామర్శించారు తన వంతు తక్షణ సహాయంగా 5000 నగదు సహాయాన్ని అందించారు అతనితో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి  చల్ల నాగరాజు, గౌరోల్ల స్వామి . రాములు.బాబు. నర్సింగ్…తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka […]

Breaking News

విస్తృత తనిఖీలు చేపట్టిన సిపి

222 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 10) తెలంగాణ లో ఎన్నికల కోడ్ దృశ్య పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం కరీంనగర్ సిపి సుబ్బారాయుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే తగిన రసీదులు,పత్రాలు చూపించాలని లేనియెడల నగదును సీజ్ చేస్తామని వాహనదారులకు సూచించారు. ఈ తనిఖీ లో […]

Breaking News

జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం.

157 Viewsములుగు అక్టోబర్ 10 :జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం… గజ్వేల్ నియోజకవర్గం ములుగు గ్రామం, మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండీ జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం. భారత మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేటా ఇస్తున్నటువంటి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి, ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ములుగు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. […]

Breaking News

ప్రమాదానికి గురికావద్దు

175 Viewsమైనర్లు వాహనాలు నడిపి ప్రమాదానికి గురికావద్దు — సామజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అక్టోబర్ 10 సిద్దిపేట జిల్లా మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం యువకులు ద్విచక్ర వాహనాల రై రై మంటూ గ్రామంలో చెక్కర్లు కొడుతున్న యువకులను ఆపి వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్. […]

Breaking News

కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్

146 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 కానిస్టేబుల్ సివిల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుండి నాలుగు ప్రశ్నలకు తొలగించి తిరిగి మార్క్స్ కౌంట్ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ సవరణ జరిగిన తర్వాతనే మీ అమ్మకాలు కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య

142 Views  రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి జగదేవపూర్ : తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ విప్లవం లో చెరగని ముద్ర వేసుకున్న దొడ్డి కొమరయ్య అని రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటు కు మండల నాయకులతో కలిసి ప్రతాప్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి,ఎంపీటీసీ […]

Breaking News

బందుకు సహకరించండి

215 Viewsచేర్యాల ప్రాంత బందుకు సహకరించండి ఆకునూర్ లో జేఏసీ సమావేశం సిద్దిపేట జిల్లా ర్యాల : చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 11న జరిగే నాలుగు మండలాల బందును విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో జరిగిన జేఏసీ సమావేశానికి నియోజకవర్గ నాయకుడు అందె అశోక్, మండల కన్వీనర్ బొమ్మగోని అంజయ్య గౌడ్ మాట్లాడుతూ.. చరిత్ర వైభవం కలిగిన చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని […]