అక్టోబర్ 11
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు తన వంతు తక్షణ సహాయంగా 5000 నగదు సహాయాన్ని అందించారు అతనితో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి చల్ల నాగరాజు, గౌరోల్ల స్వామి . రాములు.బాబు. నర్సింగ్…తదితరులు పాల్గొన్నారు
