398 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 24 : శేరుపల్లి గ్రామం లో యువకుల కోసం బిఆర్ యస్ పార్టీ తరుపున యువత ను ప్రోత్సాహించటానికి పార్టీ అధికారం లో లేకపోయినా సరే శేరిపల్లి గ్రామ యువత కోసం వాళ్ళని ఆటల్లో మెరుగుపరిచేలా చూడటం కోసం బిఆర్ఎస్ పార్టీ యువత కోసం కొత్త వాలీ బాల్ మరియు నెట్ ఇప్పించటం జరిగింది. అదేవిధంగా గ్రౌండ్ ని కూడా చదును చేసే పనులు ప్రారంభటం చేయటం జరుగుతుంది. ఈ విధంగా […]
Breaking News
అవగాహన లేకుండా మాట్లాడకు
234 Viewsఅవగాహన లేకుండా మాట్లాడకు అంటున్నా కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే బైరంగా చర్చకు ఆధారాలతో ముందుకు రాగలవు డిసెంబర్ 23 తాండూర్ మండలం లోని తాండూర్ ఐబీ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ వార్డ్ నెంబర్ కృష్ణపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ మంగీలాల్ మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు అనవసర ఆరోపణలు చేయకు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడు ప్రజలకు అన్ని తెలుసు అని అన్నారు,పాముల పద్మ వార్డ్ మెంబెర్ […]
పిచ్చి మొక్కలు తొలగించాలి
235 Viewsపిచ్చి మొక్కలు తొలగించాలి డిసెంబర్ 23 కామారెడ్డి లోని దేవునిపల్లి కల్కినగర్ 9 వ వార్డ్ లొ పట్టణ ప్రకృతి వానములో పిచ్చి మొక్కలు వున్నాయి గడ్డి బాగా పెరిగింది కాలనీ లోకి పాములు వస్తున్నవి మున్సిపల్ సిబ్బంది పట్టించు కోవడం లేదు పట్టణ ప్రకృతి వానములో గడ్డి పిచ్చి మొక్కలు క్లిన్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడగలరు స్థానికుల ఆవేదన మున్సిపల్ కమిషనర్ సార్ చర్యలు తీసుకోవాలి Manne Ganesh Dubbaka constancy […]
ఆ లెటర్స్ పట్టుకొస్తే వార్నింగ్
246 Viewsఆ లెటర్స్ పట్టుకొస్తే చర్యలే పోలీస్ ఇన్స్పెక్టర్లకు సి పి శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్ డిసెంబర్ 23 మెదక్ జిల్లా చేగుంట మండలం హైదరాబాద్: పోలీసు శాఖలో కొంత మంది ఇన్ స్పెక్టర్లు తమ పోస్టింగుల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.పోస్టింగ్ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ […]
సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాసమే శుద్ధ తొలి ఏకాదశి…..
353 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో తొలి ఏకాదశి (ముక్కోటి) వేడుకలు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ మహావిష్ణువుకు పూజలు నిర్వహించారు. శనివారం ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు అదేవిధంగా మండల కేంద్రంతో పాటు అన్ని శివాలయాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనానికి భక్తులు అధికంగా వచ్చి దర్శించుకున్నారు స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినట్లు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ […]
కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకు
306 Views (శంకరపట్నం డిసెంబర్ 23) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే, బొల్లం లచ్చవ్వ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు కాగా భర్త, ఒక కుమారుడు, ఒక కూతురు చనిపోగా, పెద్ద కుమారుని కొడుకు కొన్ని రోజులు, చిన్న కుమారుడు కొన్ని రోజులు లచ్చవను చూసుకునే బాధ్యతలను పంచుకోవడం జరిగింది.. ఈ క్రమంలోి పెద్ద కుమారుని సమయము అయిపోగా తాడికల్ గ్రామంలో తమ్ముని ఇంటి వద్ద […]
ఎంపీలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య
255 Viewsపార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ డిసెంబర్ 22 మెదక్ పార్లమెంట్ సమావేశాల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన అగంతకుల చొరవపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బిజేపి ప్రభుత్వం కుట్రపూరితంగా సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […]
గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు
264 Viewsబీబీపేట జ్యోతిబాపూల గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు డిసెంబర్ 22 జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు… బీబీపేట మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర హాస్టల్ లో శ్రీనివాస రామాంజనేయ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు అధ్యాపకులు కలిసి ఘనంగా ఏర్పాటు చేశారు. గణిత శాస్త్రంలోని గమ్మతి అంకెల లెక్క సంఖ్యా పరిమాణాలు. ఎక్కాల లెక్కల ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన అంకెల్లోని […]
కరోనా వ్యాధి నిర్ధారణ
243 Views 14 నెలల చిన్నారికి కరోనా వ్యాధి నిర్ధారణ హైదరాబాద్:డిసెంబర్ 22 హైదరాబాద్ లోని నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి మహమ్మారి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యులశుక్రవారం నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు వెద్యులు. చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. అటు భారత్ లో 640 తాజా కోవిడ్ […]
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
222 Viewsపార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం బిజెపిని ఓడిద్దాం డిసెంబర్ 22 సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విలువలని కాపాడుకోవాలని, దానికి భారత దేశ ప్రజలు సిద్ధం కావాలని, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలేని బిజెపిని ఓడించాలని, ధూల్మిట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దల మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పిలుపుమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు, మండల […]










