267 Views భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ లు కేటీఆర్ పర్యటన లో భాగంగా.అప్రజాస్వామ్యంగా ముందస్తు అరెస్టులను ఖండించిన భారతీయ జనతా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అర్ధరాత్రి నుంచి భారతీయ జనతా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, జిల్లా శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి జాతీయస్థాయి లో ఎంత వరకు వెళ్తుందో […]
Breaking News
తంగళ్ళపల్లి మండల ఎంపీవో ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
129 Viewsతంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే మహిళ ఇంటి నిర్మాణానికి అనుమతికి 9 నెలలు ఆలస్యం చేసినందుకు, అటెండెన్స్ రిజిస్టర్ సరిగా మెయింటైన్ చేయనందుకు అలాగే ఎంక్వయిరీ చేసేటప్పుడు డ్యూటీకి అటెండ్ కానందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎంపిఓ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. Telugu News 24/7
డి ఈ ఓ నీ ప్రశ్నించిన మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి
436 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన డి ఈ ఓ నీ ప్రశ్నించిన మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి,విజ్ఞాన్ స్కూల్ బస్ లో పరిమితి కి మించి పిల్లలను స్కూల్ బస్ లో 50 నుంచి 60మంది పిల్లల్ని ఎక్కించడం ద్వారా ఏక్సిడెంట్ జరిగిన వెంటనే ఇరుగ్గా ఉండడం వల్ల పిల్లలకు గాయాలు ఎక్కువగా తలగడం జరిగింది, దీనికి పూర్తి బాధ్యత వహించి స్కూల్ యాజమాన్యం పైన చర్యలు […]
స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్….
186 Viewsస్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ గారు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. Telugu News 24/7tslocalvibe.com
స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్
562 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. Telugu News 24/7
స్కూల్ బస్సు ప్రమాద ఘటన పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా.
1,005 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూల్ బస్సు ప్రమాద ఘటన పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా. ఘటన జరిగిన తీరును జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ప్రమాద ఘటన లో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశం Telugu News 24/7
ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు… విద్యార్థులకు తీవ్ర గాయాలు
337 Viewsస్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు 15 మంది విద్యార్థులకు గాయాలు,ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రికి వస్తున్న తల్లిదండ్రులు.పరామర్శిస్తున్న పలువురు రాజకీయ నాయకులు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు అల్మాస్పూర్,రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు ప్రయాణంలో ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మలుపుతున్న సమయంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఒక్కసారిగా పిల్లలు ఒకరి మీద ఒకరు పడి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం […]
ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి పక్షోత్సవాలు….
161 Viewsజాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయని, “కుష్ఠు వ్యాధి తో పోరాడుదాం & కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్ధం ” అనే శీర్షిక తో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు.ఈ సందర్భంగా రోజు స్పర్శ్ లెప్రసి అవగాహన పక్షోత్సవాలు మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సామాజిక ఆరోగ్య కేంద్రం లో ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం […]










