Breaking News

ఎంపీలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య

255 Viewsపార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ డిసెంబర్ 22 మెదక్ పార్లమెంట్ సమావేశాల్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన అగంతకుల చొరవపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలను బిజేపి ప్రభుత్వం కుట్రపూరితంగా సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్ అన్నారు.  స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల […]

Breaking News

గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

263 Viewsబీబీపేట జ్యోతిబాపూల గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు డిసెంబర్ 22 జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు… బీబీపేట మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర హాస్టల్ లో శ్రీనివాస రామాంజనేయ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు అధ్యాపకులు కలిసి ఘనంగా ఏర్పాటు చేశారు. గణిత శాస్త్రంలోని గమ్మతి అంకెల లెక్క సంఖ్యా పరిమాణాలు. ఎక్కాల లెక్కల ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన అంకెల్లోని […]

Breaking News

కరోనా వ్యాధి నిర్ధారణ

243 Views 14 నెలల చిన్నారికి కరోనా వ్యాధి నిర్ధారణ హైదరాబాద్:డిసెంబర్ 22 హైదరాబాద్‌ లోని నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి మహమ్మారి కరోనా వచ్చినట్లు నీలోఫర్‌ వైద్యులశుక్రవారం నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు వెద్యులు. చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించారు. అటు భారత్ లో  640 తాజా కోవిడ్ […]

Breaking News

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

222 Viewsపార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం బిజెపిని ఓడిద్దాం డిసెంబర్ 22 సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విలువలని కాపాడుకోవాలని, దానికి భారత దేశ ప్రజలు సిద్ధం కావాలని, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలేని బిజెపిని ఓడించాలని, ధూల్మిట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దల మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పిలుపుమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు, మండల […]

Breaking News ఆధ్యాత్మికం

వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు… ఆలయ కమిటీ

247 Viewsశ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు శనివారం ఉదయం 6:00 గంటల నుండి ఉత్తర ద్వారా దర్శనం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 17 వ తేదీ ఆదివారం నుండి జనవరి 14 వ తేదీ ఆదివారం వరకు ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమీటీ అద్యక్షులు గడ్డం జితేందర్ , […]

Breaking News

దగ్ధం చేసిన తెలంగాణ నిరుద్యోగ జేఎసి

238 Viewsఓయూ లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో దగ్ధం చేసిన తెలంగాణ నిరుద్యోగ జేఎసి 21 డిసెంబర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధీ అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల రూ. 4000 నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని తెలిపి నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆరు గ్యారంటీలలో గానీ మ్యానిఫెస్టో లో గాని నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా చెప్పలేదని నిరుద్యోగుల ను […]

Breaking News

ఓటరుగా తప్పక నమోదు చేయండి ‌

238 Views18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా తప్పక నమోదు చేయండి ‌ మండల్ రెవెన్యూ అధికారి మధిర 21 డిసెంబర్ స్థానిక టీవీఎం స్కూల్లో మండల పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మార్వో మాట్లాడుతూ ది 1-1- 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఫామ్ 6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని […]

Breaking News

పరీక్ష లో రాష్ట్ర స్థాయి ఎంపిక

201 Viewsసింగోటం గురుకుల విద్యార్థి హర్షవర్ధన్ సాగర్ గణితం మేదో పరీక్ష లో రాష్ట్ర స్థాయి ఎంపిక 21 డిసెంబర్ కొల్లాపూర్ మండలం జవాయిపల్లి గ్రామానికి చెందిన నీరడి స్వామి కుమారుడు నీరడి హర్షవర్ధన్ సాగర్ సింగోటం మహాత్మా జ్యోతి రావు పూలె గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రం లో నిర్వహించిన గణితం ట్యాలెంట్ టెస్ట్ లో రాష్ట్ర స్థాయి లో ఎంపికయ్యారు. ఈసందర్బంగా గురుకుల రెసిడెన్సీ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రీతి ఏ […]

Breaking News

వినతి పత్రం అందజేత

261 Viewsడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత 21 డిసెంబర్ , ఇల్లంతకుంట బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ అధ్యక్షుడు నాగ సముద్రాల సంతోష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ రాజ్యాంగ అనుసార బద్దంగా ప్రజాస్వామ్య విలువలకు […]

Breaking News

పథకాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి….

197 Views -సుగుర్తి జగదీశ్వరాచారి (తిమ్మాపూర్ డిసెంబర్ 21) గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అర్థమయ్యేలా వివరించేందుకు అధికారులు కృషి చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బిజెపి అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేత్రుత్వం లోని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ రకాల పథకాలను వివరించేందుకు వికసిత భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం తిమ్మాపూర్ మండలంలోని రామక్రిష్ణకాలనీ లో […]