103 Views*కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా గన్నేరువరం బిజెపి నాయకులు ముందస్తు అరెస్ట్* బీజెపి పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. *బిజెపి నాయకుల డిమాండ్లు:-* 1) రైతులకు 100% ఉచిత మందులు 2) నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3) దళితులకు మూడెకరాల భూమి 4) కొత్త రేషన్ కార్డుల పంపిణీ 5) అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ […]
Breaking News
కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించాలని పాదయాత్ర చేస్తున్న ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్
109 Viewsకౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించాలని పాదయాత్ర చేస్తున్న ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ వీణవంక మండలంలోశాసన మండలి సభ్యులు&విప్ పాడి కౌశిక్ రెడ్డి గారిని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ బీఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటించి రానున్న ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా గెలవాలని వీణవంక వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఇళ్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు పాద యాత్ర చేస్తున్న కౌశిక్ […]
ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు కు క్షమాపణ కోరిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.* హైదరాబాద్ :ఆగస్టు 25
113 Views*ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు కు క్షమాపణ కోరిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.* హైదరాబాద్ :ఆగస్టు 25 ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో స్పందించారు. భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబుకు గిరిజన సమాజానికి శుక్రవారం మంత్రి క్షమాపణలు చెప్పారు కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడటంతో నా కాలుకు గాయమై […]
విమానంలో మందుబాబుల హల్చల్..శంషాబాద్లో అత్యవసరంగా దించిన పైలట్.*
101 Views*విమానంలో మందుబాబుల హల్చల్..శంషాబాద్లో అత్యవసరంగా దించిన పైలట్.* శంషాబాద్: దుబాయ్ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు._ ఇదేమని అడిగిన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. దీంతో విమానాన్ని పైలట్ దారిమళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు ఆ నలుగుర్నీ భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ ఠాణా […]
ఆర్థిక సాయం అందించిన బట్టు అంజి రెడ్డీ
162 Viewsసిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు గ్రామంలో తోడేటి భాగ్యమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. విషయం తెలుసుకున్న బట్టు అంజిరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగడ సానుభూతితో తన వంతు సాయంగా 10000/- ఆర్థిక సహాయం అందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం — తండా బాలకృష్ణ గౌడ్*
145 Views*లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం — తండా బాలకృష్ణ గౌడ్* *సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో చిన్నారులకు బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త, తాండ బాలకృష్ణ గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అని మానవ సేవే మాధవ సేవ అంటూ సమాజానికి లయన్స్ క్లబ్ […]
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్రెడ్డి
95 Viewsమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్రెడ్డి కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు శాసనమండలి చైర్మన్ […]
కేసీఆర్కు కామారెడ్డి జై.. మద్దతు ప్రకటిస్తూ గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు
120 Viewsకేసీఆర్కు కామారెడ్డి జై.. మద్దతు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కామారెడ్డి జై కొడుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ మద్దతు కోసం ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు […]
ధరణిలో కొత్తగా ఎనిమిది ఆప్షన్లు
130 Viewsధరణిలో కొత్తగా ఎనిమిది ఎంపికలు ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది. భూసమస్యలకు కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం క్రయ, విక్రయాల వేళ భూమి మార్కెట్ విలువ తెలుసుకునే వెసులుబాటు ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో […]




