99 Viewsమానవ వికృత చేష్టలకు మంగళం పాడేది ఎన్నడు ? మానవ, కుటుంబ సంబంధాలలో పెను విషాదాలకు వ్యక్తిగత లోపాలే కారణం *వృత్తిని బద్ధత ,సామాజిక బాధ్యతల పైన కూడా పడుతున్న దుష్ప్రభావం . * పౌర ధర్మాన్ని మెరుగుపరుచుకోవడమే పరిష్కారం . అక్షరాస్యత పెరిగిన, సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లిన, ఆదర్శ మార్గాలు ఆకాశానికి నిచ్చెన వేసినా, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే స్థితికి చేరుకున్నా, కృత్రిమ వర్షాలు కురిపించినా, భయంకరమైన రోగాలకు మందులను చికిత్సను కనిపెట్టినా […]
Breaking News
భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించాలి……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
123 Views భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించాలి……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత* **కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2.5 లక్షల మొక్కల పెంపకం* **సిరిపురంలోనీ సంపద వనంలో వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్* —————————– మంథని, ఆగస్టు -26: —————————— భావితరాలకు ఆహ్లాదకరమైన జీవన విధానం అందించే దిశగా మనమంతా మొక్కలు నాటి వాటి సంరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. […]
వేములవాడ రాజన్నను దర్శించుకున్న: బండి సంజయ్
99 Viewsవేములవాడ రాజన్నను దర్శించుకున్న: బండి సంజయ్ వేములవాడ:ఆగస్టు 26 బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యే ప్రవాసులతో కలిసి ఈరోజు ఉదయం రాజన్న ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ కు ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రవాసీలతో కలిసి బండి సంజయ్ కోడె మొక్కు […]
విద్యుత్తు షాట్ సర్క్యూట్ తో ఇల్లు కాలిపోయిన బానోత్ సమ్మక్క కేశా నాయక్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలి
101 Viewsవిద్యుత్తు షాట్ ఇచ్చిన ఇల్లు కాలిపోయిన బాత్ సమ్మక్క కేశ నాయక్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం,నిత్యావసరాలు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క* నిన్న ఉదయం ములుగు మండలం పోట్ల పూర్ గ్రామానికి చెందిన బానోత్ సమ్మక్క కేశానాయక్ ఇంటి విద్యుత్ షాట్ వారికి పూర్తిగా కాలిపోగా ఈ రోజు వారికి పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు […]
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం …. టి.ఎస్. రెడ్ కో జిల్లా మేనేజర్.
98 Views ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం …. టి.ఎస్. రెడ్ కో జిల్లా మేనేజర్. —————————- పెద్దపల్లి, ఆగస్టు -26: —————- ———- పి.పి.పి. పద్ధతిలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టి.ఎస్.రెడ్ కో (TSREDCO) కరీంనగర్ జిల్లా మేనేజర్ వి. పరమాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ […]
కవయిత్రి) చరవాణి
97 Viewsశీర్షిక: నూతన శకానికి స్వాగతం పలకండి. రాజీపడే నిరాశజీవులే అడుగడుగునా కనిపిస్తుంటే, అహంకారం, స్వార్థం జాతి మనుగడనే మంటగలుపుతుంటే… ఏమైపోతుంది స్వాతంత్ర్యం..! ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..! మోడువారిన హృదయాలు అతి భయంకర పాశానుల మధ్య అపహాస్యం పాలవుతుంటే… ఏమైపోతుంది స్వాతంత్ర్యం..! ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..! మానవతా దీపం కొండెక్కిపోతుంటే… ఏమైపోతుంది స్వాతంత్ర్యం..! ఎటువైపు వెళుతుంది మన భారతదేశం..! మదమెక్కిన అంబోతులు రాక్షసత్వంతో రంకెలువేసి అవాంఛనీయ చేష్టలు చేస్తుంటే… ఏమైపోతుంది స్వాతంత్ర్యం..! ఎటువైపు వెళుతుంది […]
మహబూబ్ బాద్ లో సెంకండ్ ANM చేస్తున్న ధర్నాకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
105 Viewsమహబూబ్ బాద్ లో సెంకండ్ ఏఎన్ఎం చేస్తున్న ధర్నాకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన మాట్లాడుతూ..సమస్యలున్నప్పుడు సమ్మెలుంటాయి. కానీ కెసిఆర్ నా రాజ్యంలో ఎవరు సమ్మెలు చెయ్యొద్దు అంటారు. సంఘాలు ఉండొద్దు అంటూ హుకుం జారీ చేశారు. తెలంగాణ వచ్చాక మొదట 1700 మంది పేద మున్సిపల్ కార్మికులను తీసివేసి తన కర్కశాన్ని కెసిఆర్ ప్రదర్శించారు. చైతన్యం ఉండవద్దు అంటూ ధర్నా చౌక్ ఎత్తివేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే భగవంతుడు కూడా […]
దేశ రాజధాని ఢిల్లీకి చేరిన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన
102 Viewsదేశ రాజధాని ఢిల్లీకి చేరిన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన న్యూ ఢిల్లీ :ఆగస్టు 26 రాష్ట్రంలో కలకలం రేపిన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో గిరిజన మహిళపై డిగ్రీ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఎల్బీనగర్ పీఎస్లో మహిళపై జరిగిన థర్డ్ డిగ్రీ ఘటనను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి గిరిజన సంఘాల నేతలు తీసుకెళ్లారు. శనివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మీర్పేట్ కార్పొరేటర్ నీల […]
మదర్ థెరిస్సా జన్మదినం సందర్భంగా నగునూరి కి సన్మానం
88 Viewsమదర్రిస్సా జన్మదినం సందర్భంగా నగునూరి కి సన్మానం ఆపదలో ఉన్న ఎంతోమందిని అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిస్సా గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ కరీంనగర్ ఆఫ్ శాతవాహన అధ్యక్షుడు లయన్ యాదగిరి శేఖర్ రావు సామాజిక సేవలో భాగముగా ప్రత్యేకంగా సమయములో దాదాపు రెండు లక్షల మందికి ఉచిత భోజనం అందించిన వారి కోసం మీకోసం మేము ఉచితంగా భోజనం చేసినందుకు మీకోసం మేము అందిస్తున్నాము సంస్థ అద్యక్షుడు నగునూరి రాజేందర్ […]
దహన సంస్కార ఖర్చులకి సహాయం అందించిన మంజులరెడ్డి*
102 Views*దహన సంస్కార ఖర్చులకి సహాయం అందించిన మంజులరెడ్డి* *హుస్నాబాద్ పట్టణంలో శాంతినగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలిపాక ఉమా గారు నిన్న సాయంత్రం అనారోగ్యంతో మరణించిన విషయం కాలనీ వాసులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారికి తెలపగా ఈరోజు మొగిలిపాక ఉమా గారి బౌతికయానికి పూలదండ వేసి నివాళి అర్పించారు.. చిన్నప్పుడే తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయినా చిన్నారిని ఓదార్చి ఎల్లపుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు..అనంతరం వారి కుటుంబ సభ్యులుకి దహనసంస్కార […]


