204 Viewsహాట్ బకెట్ బిర్యానీ హోటల్ ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెడ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హాట్ బకెట్ బిర్యాని ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాట్ బకెట్ బిర్యానీ యజమానులు లక్ష్మణ్ నరేష్ ను అభినందించి గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ మంచి వ్యాపార కేంద్రంగా మారిందని సీఎం […]
Breaking News
బాల్య స్నేహితునికి పూర్వ విద్యార్థుల చేయూత
191 Viewsబాల్య స్నేహితునికి పూర్వ విద్యార్థుల చేయూత సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ముక్కెర రామచంద్రం పెరాల్సిస్ తో గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్యం సహకరించక పోవడంలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న చిన్న నాటి స్నేహితులు ఆదివారం ముక్కెర రామచంద్రం ఇంటికి వెళ్లి భరోసా కల్పించారు రామచంద్రం కు భార్య ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారని వారి చిన్ననాటి మిత్రుడు గులాం అహ్మద్ అన్నారు మా మిత్రుడికి అన్ని […]
అక్టోబర్ 4న జరిగే దళిత ఉపకులాల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి – ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి పిలువు
314 Views దళితులలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాల సమస్యల పరిష్కారానికై అక్టోబర్ 4న హైదరాబాదులో లక్ష మందితో తల పెట్టిన దళిత ఉపకులాల ఆత్మగౌరవ సభకు ముఖ్యఅతిథిగా అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ విచ్చేస్తున్నారని అత్యంత వెనుకబడిన ఉపకులాల వాదాన్ని బలంగా వినిపించుటకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపకులాల ప్రజలు మేధావులు, నాయకులు, కవులు, కళాకారులు పార్టీలకు, సంఘాలకు అతీతంగా వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లోని […]
ముస్లిం మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం….
285 Views రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మైనార్టీ ముస్లిం ఫంక్షన్ హాల్ లో డిక్లరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం రోజున నిర్వహించుకున్నారు ఈ యొక్క సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని మండలాల నుండి సుమారు 500 మంది ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహమ్మద్ అన్సారీ స్కై బాబా సలీం పాషా అబ్దుల్ మజీద్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీల యొక్క ముస్లిం ఎజెండా […]
బీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్దే రూప్ సింగ్
103 Viewsబీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్దే రూప్ సింగ్ బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టేకేదారులు క్షీరాభిషేకం చేశారు. బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం […]
ఇంటింటికి కాంగ్రెస్ మేనిఫెస్టో కార్యక్రమం లో భాగం గా పాలేరు నియోజకవర్గం
116 Views*ఇంటింటికి కాంగ్రెస్ మేనిఫెస్టో కార్యక్రమం లో భాగం గా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం గుర్రాల పాడు గ్రామం లో ఇంటింటికి కాంగ్రెస్ మేనిఫెస్టో కరపత్రాన్ని అందించి ప్రచారం నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు* ఆగస్టు 27 2023 టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి మరియు కేంద్ర మాజీమంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారి అదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి […]
_దాల్చిన చెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్ మాయం..
104 Views*_దాల్చిన చెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్ మాయం.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి_* _ఎలుకలపై జాతీయ పౌష్టికాహార సంస్థ అధ్యయనం_ _దాల్చినచెక్కలో సినామల్డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలతో క్యాన్సర్కు అడ్డుకట్ట_ _దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత_ _వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు […]
హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి స్టేజి గ్రామ ప్రజలు అందరు కలిసి పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు.
104 Views*హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి స్టేజి గ్రామ ప్రజలు అందరు కలిసి పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. .ఇంటి నుండి బోనం ఎత్తుకొని పోచమ్మ తల్లికి బోనం సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు..మంజులరెడ్డి గారు మాట్లాడుతూ నన్ను ఆహ్వానించిన బంజేరుపల్లి గ్రామ కుటుంబ సభ్యులు అందరకి పేరు పేరునా ధన్యవాదములు తెలిపారు.. ఆ పోచమ్మ తల్లి చల్లని చూపుతో గ్రామస్తులు అందరు సుఖసంతోషాల్తో ఉండాలని కోరుకున్నాను అన్నారు* Manne Ganesh […]
కాకతీయ కాల్వలో పడ్డ హెడ్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
233 Viewsరెండు రోజుల క్రితం కాకతీయు కాల్వ లో పడ్డ హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) మృతదేహం లభ్యమైంది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులోని కాకతీయ కెనాల్ కాలువలో ఆదివారం సాయంత్రం కొట్టుకుపోతున్న మృదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి, స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు… Manne Ganesh Dubbaka constancy 9701820298
జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ….
145 Viewsజాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను సన్మానించిన మండల రజక సంఘం కమిటీ…. పరిశోధనాత్మక రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సయ్య అధ్యక్షతన జాతీయ స్థాయి క్రీడాకారులు పెద్దూరి రమ్య పెద్దూరి సహన వీరిని ఆదివారం సన్మానించారు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరి రమ్య. పెద్దూరి సహన వీరిద్దరూ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాం కర్ణాటక రాష్ట్రాలలో సీనియర్ […]










