98 Views*తెలంగాణలో త్వరలో సింగరేణి ఎన్నికల షెడ్యూల్* మంచిర్యాల జిల్లా :సెప్టెంబర్ 11 సింగరేణి కార్మిక సంఘాలతో హైదరాబాద్ లో సోమవారం డిప్యూటీ లేబర్ కమిషనర్ సమావేశమయ్యారని, ఇందులో సింగరేణి ఎన్నికలకు సంబంధించి తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ సంఘాలు పట్టుబట్టాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఈ నెల 21న సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లిస్తున్నందున 22వ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని మిగిలిన కార్మిక సంఘాలన్నీ […]
Breaking News
గౌడ సంఘం సమావేశ మందిర నిర్మాణానికి వినతి పత్రం అందించిన గౌడ సంఘం నేతలు
108 Viewsజగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండల కేంద్రం ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న స్థలంలో గౌడ సంఘం సమావేశ మందిరానికి నిధులు కేటాయించాలని మెదక్ డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డి ని జగదేపూర్ మండల గీత పారిశ్రామిక సంఘం కార్యవర్గ సభ్యులు కోరగా తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి మీకు సహాయం చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి జయమ్మ అర్జున్ గౌడ్, గీత […]
నా సహా విద్యార్థి(సోదరా )నీవు మాకు ఆదర్శం.
131 Views వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామం, సెప్టెంబర్ 11: బబ్బూరి రాజు గౌడ్ అకాల మరణం మనకు తీరని వేదనను మిగిల్చింది, చనిపోతూ కూడా ఆదర్శంగా నిలుస్తూ తన నేత్రాలు (కన్నులు) దానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపుతూ ఆదర్శంగా నిలిచారు వారిని స్మరిస్తూ మజీద్ పల్లీ యువకులు వారి స్నేహితుల ఆద్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది…జయహో రాజు గౌడ్.( నేను సైతం రాజు నీకు ????నమస్కరిస్తున్న బబ్బురి రాజు నా క్లాసుమేట్,24/7 […]
గంజాయి మొక్కను పెంచిన వ్యక్తిని ఏం చేశారంటే…
142 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, గ్రామానికి చెందిన చేను పూసల మహేష్ అనేవ్యక్తి తనఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని పక్క సమాచారం మేరకు తనఇంటి వద్ద తనిఖీ చేయగా ఒక గంజాయి మొక్క తనఇంటి ఆవరణలో అధికారులు గుర్తించారు. ఇట్టి సమాచారాన్ని వెంటనే అధికారులు తహసిల్దార్ ముస్తాబాద్ కు తెలియపరచగా సంఘటన స్థలానికి తహసిల్దార్ గణేష్ పంచనామ నిర్వహించి అట్టి గంజాయి మొక్కను స్వాధీనపరచుకోగా, ఇట్టి గంజాయి మొక్కను పెంచిన పూసల మహేష్ పై […]
అటవీ అమరవీరుల దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సందేశం.
91 Viewsఅడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేము. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నాం. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో ఇవాళ మనం అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల […]
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
99 Viewsమృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం సిద్దిపేట జిల్లా మద్దూరు గ్రామానికి చెందిన రాచకొండ కవిత (నాయి బ్రాహ్మణి) కులానికి చెందిన నిరుపేద కుటుంబం జీవనోపాధి కోసం వలస పోయి హైదరాబాదులో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రాచకొండ కవితకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షినించడంతో హాస్పిటల్ తీసుకపోయే లోపల మరణించింది సొంత గ్రామమైనటువంటి మద్దూర్లో నివాసం లేనందున తన తల్లి గ్రామం చుంచనకోటలో అంత్యక్రియలు నిర్వహించారు. *ఈ విషయన్నీ చుంచనకోట గ్రామ ఎంపీటీసీ (చేర్యాల […]
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
99 Viewsసెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ని తన నివాసం వద్ద బహిరంగంగా మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు ప్రకటించారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతాయి అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మండల సర్వసభ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే…
109 Views(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సెప్టెంబర్ 11) తిమ్మాపూర్ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ వనిత-దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో రవీందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన తిమ్మాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… తిమ్మాపూర్ మండలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అభివృద్ది పనులపై ప్రజాప్రతినిధులతో, అధికారులతో చర్చించారు. అనంతరం జాతీయస్థాయిలో తిమ్మాపూర్ మండలం ఎంపిక […]
కేసీఆర్ మీద పోటీ కి ఈటెల సై..?
109 Views*కేసీఆర్ మీద పోటీ కి ఈటెల జమున సై* సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దర్ఖస్తులు ఆహ్వానించగా నిన్నటితో గడువు ముగిసింది. మొత్తం 6,003 దరఖాస్తులు రాగా చివరిరోజు 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, […]










