112 Views12 సెప్టెంబరు 2023 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి- సిఎం కు టీటీడీ చైర్మన్, ఈవో ఆహ్వానం సెప్టెంబరు 18వ తేదీ నుండి 26 వతేదీ వరకు జరిగే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి […]
Breaking News
శ్రీ మహంకాళి అమ్మవారి గుడి అభివృద్ధి
102 Viewsశ్రీ మహంకాళి అమ్మవారి గుడికి అభివృద్ధి కోసం10 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సెప్టెంబర్ 12 మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో నూతనంగా నిర్మించిన మహంకాళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి గుడి అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మహంకాళి అమ్మవారికి విరాళంగా ఇవ్వడం జరిగింది ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చేగుంట మండల ప్రజలు చల్లగా ఉండాలని సుఖా […]
పోలింగ్ బూతులు పరిశీలన
121 Viewsపోలింగ్ బూతులను పరిశీలించిన సెంటర్ ఆఫీసర్ సెప్టెంబర్ 12 మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట్ గ్రామం లో ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం చందాయి పేట్ లో గల పోలింగ్ బూత్ ను సెంట్రరోల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వప్న,చేగుంట హెడ్ కానిస్టేబుల్ సత్యం, పరిశీలించారు, ఏ ఈ సప్న మాట్లాడుతూ ఎన్నికల ఆదేశానుసారం గతంలో ఏమైనా అవాంఛనీయమైన సంఘటనలు ఏమైనా జరిగయా అనేది మరియు పోలింగ్ బూతులకు ఏమైనా కనీస అవసరాలు ఉన్నాయా […]
ప్రజాభివృద్ధి తెలియని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
105 Views.ప్రజాభివృద్ధి తెలియని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి గద్దల మహేందర్. జేఏసీ నాయకులు సెప్టెంబర్ 12 సిద్దిపేట జిల్లా*చేర్యాల*.. జనగామ నియోజకవర్గన్నీ రెండు ముక్కలుగా విడదీసి, ఈ ప్రాంత అస్తిత్వమును ఆత్మగౌరవాన్ని, దెబ్బతీసే విధంగా పాలన కొనసాగిస్తూ ఈ నాలుగు మండలాల పరిస్థితి అవిచ్చినంగా ఆ శాస్త్రీయంగా విభజించి, రెండు రెవిన్యూ డివిజన్లో కలిపారు. గత కొన్ని రోజుల నుంచి ప్రజా ఉద్యమం నడుస్తుంటే, ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా, సొంత ప్రయోజనాలకు పోతూ, ప్రజాభివృద్ధి చేస్తున్నానీ చెప్పడం […]
బస్సును దొంగలించిన వ్యక్తి అరెస్టు
129 Viewsఆర్టీసీ బస్సును దొంగలించిన వ్యక్తి అరెస్టు సెప్టెంబర్ 12_సిద్దిపేట జిల్లా: ఆర్టీసీ బస్సును అపహరించి యాధావిధిగా బస్సును నడిపి ప్రయాణికుల నుంచి డబ్బును కొల్లగొట్టాలని చూసిన దొంగకు అత్యాశే మిగిలింది. ఈ ఘటన సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది._ _సీఐ కృష్ణారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట ఆర్టీసీ డిపోలో స్వామి అనే వ్యక్తి అద్దె బస్సును నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి ఆర్టీసీ డిపో ముందున్న రోడ్డుపైన […]
పీపుల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్
135 Viewsలాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా 25 ఎంఎం స్టోన్ ఒకటి, 100 కు పైగా స్టోన్స్ తొలగింపు *డాక్టర్ శంకర్, తేజస్వి,అఖిల ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్ *క్లిష్టమైన ఆపరేషన్ చేసిన డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు పేషంట్ బంధువులు ముస్తాబాద్: సెప్టెంబర్ 12 మండలంలోని పీపుల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ విజయవంతంగా జరిగినట్లు పీపుల్స్ ఆసుపత్రి వర్గాలు పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లు చింతోజు శంకర్, కె.బి తేజస్వి , […]
ముఖ్య నేతలతో కీలక సమావేశం, దేనికైనా రెడీ
116 Viewsచంద్రబాబు అరెస్ట్తో బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం, దేనికైనా రెడీ అన్న బాలయ్య బాబు సెప్టెంబర్ 12 అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు సమావేశం అయ్యారు బాలకృష్ణతో పాటు యనమల రామకృష్ణుడు కంభంపాటి రామ్మోహన్ ఆలపాటి రాజా అనురాధ గొట్టిపాటి రవికుమార్ ఏలూరు సాంబశివరావు అనగాని సత్యప్రసాద్, పట్టాభి రామ్ సహా ఇతర సీనియర్ నాయకులు భేటీ అయ్యారు. చంద్రబాబు జైల్లో ఉండటంతో భవిష్యత్తు కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేశారు. […]
రాజుపేట నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరారు
190 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 12 ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు నూతన జిల్లా అధ్యక్షులు ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి తొలి సరిగా మంగపేట మండల పర్యటనకు వస్తున్న సందర్బంగా వారి శుభాకాంక్షలు తెలపడం కోసం రాజుపేట బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేస్తూ బయలుదేరారు. Telugu News 24/7tslocalvibe.com
మళ్ళీ మైనార్టీలకు లక్ష సాయం.
103 Views సెప్టెంబర్ 11:మైనారిటీలకు రూ.లక్ష సాయం. రెండో దశ త్వరలోనే ప్రారంభం. తెలంగాణలోని నిరుపేద మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. 100 శాతం సబ్సిడీతో ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొదటి దశలో భాగంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 19వ తేదీన 10 వేల మంది మైనార్టీలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. ఈ క్రమంలో రెండో దశ […]










