Breaking News

ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌

180 Viewsరేపు టెట్‌ ఫలితాలు.. ప్ర‌క‌టించిన విద్యాశాఖ‌ హైదరాబాద్‌:సెప్టెంబర్ 26 టెట్‌,టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌,పరీక్ష ఫలితాలు రేపు విడుదలకానున్నాయి. విద్యాశాఖ ముందసుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 27న ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 15న టెట్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,26,744 (84.12 శాతం) మంది పరీక్షను రాశారు. పేపర్‌-2 పరీక్షను 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1,89,963 (91.11 శాతం, […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

235 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సెప్టెంబర్ 26 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన బైడ్ల శంకర్ వయస్సు 40 స”రెండు నెలల క్రితం ఆక్సిడెంట్ కాగా ఆర్ వి ఏం లో చికిత్స పొందుతు రాత్రి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్  ఈరోజు […]

Breaking News

బిజెపి కో న్యాయం, బి ఆర్ ఎస్ కో, న్యాయమా

158 Viewsబిజెపి కో న్యాయం, బి ఆర్ ఎస్ కో, న్యాయమా❓️:మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం   మహబూబ్ నగర్:సెప్టెంబర్ 25 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ ను తెలంగాణ గవర్నర్ తిరస్కరించారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్… ఎలాంటి సామాజిక సేవ […]

Breaking News

అన్నదాన కార్యక్రమం

249 Viewsరజక సంఘం వినాయక మండపం వద్ద అన్నదానం సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ సెప్టెంబర్ 25 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద సోమవారం సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని గణపతి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన […]

Breaking News

నదిపై ప్యారిస్ తరహా

164 Viewsమూసీ నదిపై ప్యారిస్ తరహా బ్రిడ్జిలను నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్:సెప్టెంబర్‌25 హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో అనేక సంస్కరణలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి మంచి పర్యాటక కేంద్రంగా మారింది. అక్కడ ఏర్పాటు చేసిన పార్కు సైతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. దీంతో ఆ చెరువు పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులో మురుగునీరు […]

Breaking News ప్రాంతీయం

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

166 Viewsకూతురే కొడకాయ్ తండ్రికి తలకొరివి పెట్టిన సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం (39) నిరుపేద కావడంతో కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. రెండు సంవత్సరాల క్రితం కిడ్నీలు పాడవడంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిన్ చేయించుకునేవాడు. సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరిసిల్ల లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు.భూమా నందన్ కు ఇద్దరు కూతుళ్లే కావటంతో పెద్ద […]

Breaking News

నివేదిక ఆవిష్కరణ

199 Viewsవైద్య ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికను ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు   హైదరాబాద్:సెప్టెంబర్25 రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 56కు చేరిందన్నారు. 2014కు ముందు 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇవాళ 82 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. త్వరలో ప్రతి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని […]

Breaking News

జయప్రదం చేయండి

227 Viewsసడక్ బందును జయప్రదం చేయండి… మండల జేఏసీ కో కన్వీనర్ కొంగరి వెంకటమావో.. చుంచనకోట సెప్టెంబర్ 25: సిద్దిపేట జిల్లా  చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని చేర్యాల జేఏసీ ఉద్యమంలో భాగంగా ఈనెల 29 శుక్రవారం రోజున రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నిర్ణయం మేరకు సిద్దిపేట జనగామ జాతీయ రహదారిపై జరిగే సడక్ బందును జయప్రదం చేయాలని చుంచనకోట గ్రామస్తులందరూ ముస్త్యాల గ్రామంలో జరిగే సడక్ బందుకు హాజరై జయప్రదం చేయాలని రెవెన్యూ […]

Breaking News

కలెక్టరేట్ ముట్టడి

162 Viewsఅవినీతి పూరిత టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి బీఎస్పీ సిద్దిపేట సెప్టెంబర్ 25 బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన అవినీతిమయమైన  టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తి రద్దు చేయాలని బీఎస్పీ కార్యకర్తలు కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ హరీష్ రావు ను మెప్పించడానికి పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా బిఎస్పీ నాయకులను పోలీస్ జీపులకు గుద్దుతూ […]

Breaking News

వాలీబాల్ కిట్ల పంపిణీ.

146 Viewsవర్గల్ సెప్టెంబర్ 25: వర్గల్ మండల కేంద్ర పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ మహమ్మద్ జుబేర్ పాషా వాలీబాల్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి , గజ్వేల్ ఏసిపి రమేష్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకట్ రెడ్డి,ఎంపీపీ లతా రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ కడపల బాల్ […]