148 Viewsకామారెడ్డి తో కేసీఆర్ కు ఉన్న సంబంధం ఈనాటిది కాదు: మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా:అక్టోబర్ 07 టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గెలిచాక బీజేపీలోకి జంప్ అవుతాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారని రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. 2001లో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం గెలుచుకున్నాం. 2004లో పొత్తులో భాగంగా ఇక్కడ షబ్బీర్ […]
Breaking News
కొండపోచమ్మ హుండి ఆదాయం లెక్కింపు
132 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 7 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ ఆలయం హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం లెక్కించారు. భక్తులు వివిధ కానుకల రూపంలో అమ్మ వారికి హుండీలో డబ్బులు వేసి ముడుపులు చెల్లించుకున్నారు.అమ్మవారికి 80 రోజులకు గాను 7,95,105 రూపాయల హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి దేవాదాయ శాఖ సూపరెండంట్ శివరాజ్, ఆలయ ఈవో […]
గర్జనను జయప్రదం చేయండి
129 Viewsనేటి కార్మిక గర్జనను జయప్రదం చేయండి – భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం సిద్దిపేట జిల్లా చేర్యాల : భవన నిర్మాణ కార్మిక సమస్యలపై నేడు 8న జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ లో జరిగే కార్మిక గర్జన సభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. శనివారం వీరన్నపేట, […]
సంరక్షకుడు మృతి
109 Viewsఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు మృతి హైదరాబాద్:అక్టోబర్ 07 నెహ్రూ జూలాజికల్ పార్క్లో శనివారం ఏనుగు దాడికి గురై ఓ జంతు సంరక్షకుడు మృతి చెందాడు. మృతుడు మహ్మద్ షాబాజ్ (22) సుమారు రెండేళ్లుగా ఏనుగుల ఎన్క్లోజర్లో యానిమల్ కీపర్గా పనిచేస్తున్నాడు. శనివారం షాబాజ్ తన దినచర్యలో భాగంగా ఏనుగు దగ్గరికి వెళ్లగా అతని వైపు దూసుకొచ్చి కీపర్ పై దాడి చేసింది. దీంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి సిబ్బంది తక్షణమే ఆసుపత్రికి […]
ఉత్తర్వులు జారీ
155 Viewsరెవెన్యూ డివిజన్గా ఏటూరు నాగారం: ఉత్తర్వులు జారీ ములుగు జిల్లా:అక్టోబర్ 07 ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు […]
పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి….
134 Viewsగిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ దే… పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవన ప్రారంభోత్సవం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 07 : గిరిజన తండాలాను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎంపీ పీ పిల్లి రేణుక కిషన్ అన్నారు. పట్టణాలకు దీటుగా గిరిజన […]
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
295 Viewsతరలివచ్చిన గ్రామ ప్రజలు (తిమ్మాపూర్ అక్టోబర్ 06) తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు పలు అభివృద్ధి పనులను సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావుతో కలిసి ప్రారంభించిన ఎమ్మేల్యే రసమయి బాలకిషన్… అనంతరం సర్పంచ్ మాదాడి భారతి అధ్యక్షతన గ్రామంలో ఏర్పాటు చేసిన పర్లపల్లి ప్రగతి నివేదన సభలో ఎమ్మేల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. పర్లపల్లి గ్రామాన్ని చూస్తుంటే పట్టణంలో పర్యటిస్తున్నట్టు అనిపిస్తున్నదన్నారు. రూ. కోట్ల నిధులతో అద్భుత […]
ముందస్తు అరెస్ట్
233 Viewsకాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్ అక్టోబర్ 06 కామారెడ్డి జిల్లా మంత్రి హరీష్ రావు బిచ్కుంద మండల కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో పెద్ద కొడప్గల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రుల పర్యటన ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని అన్నారు. […]
పోలీసుల విధులను ఆటంక పరిచిన ఐదుగురి రిమాండ్.
169 Views.పోలీసుల విధులను ఆటంక పరిచిన ఐదుగురి రిమాండ్. వినాయక నిమర్జనంలో భాగంగా వెంకటాపూర్ గ్రామంలో శనివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుక్కల వెంకటేష్, పడిగే ఆదర్శ్, కంకణాల సురేష్, పొన్నం సాయి, కంకణాల సాయి, మరికొందరు పోలీసుల విధులకు ఆటంకం కలగజేశారని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటినుండి వారు పరారీలో ఉండగా ఆ ఐదుగురిని పట్టుకొని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ గారి ముందు శుక్రవారం రిమాండ్ చేశారు. 24 […]
బంగ్లా వెంకటాపూర్ లో యాదవ సంఘం భవనం శంకుస్థాపన
106 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో గడ నిధుల కింద 15 లక్షల రూపాయలు యాదవ సంఘం భవనం నిర్మాణానికి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఆయన మాట్లాడుతూ ఎక్కడ లేని విధంగా కులాలకు భవనాలు ఇస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఎంపీపీ దాసరి అమరావతి జడ్పిటిసి పంగ మల్లేశం ఎంపిటిసి […]









