285 Viewsహైదరాబాద్ డిసెంబర్ 11:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ […]
Breaking News
312 Viewsఇద్దరికీ జాతీయ అవార్డుల ప్రధానం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ కు కళా రత్న అవార్డు తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సంస్థ వారు అందజేశారు. దుంపెన రమేష్ కు పర్యావరణ సేవారంగంలో విశ్వకర్మ గాయత్రి కళ వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆచార్య అవార్డును ఆదివారం విజయవాడ తెలుగు సాంస్కృతిక బాలోత్సవ భవనంలో జాతీయ అవార్డులను తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ డాక్టర్ బ్రహ్మశ్రీ వలబోజు […]
మాజీ సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
310 Views మాజీ సీఎంసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు… కెసిఆర్ త్వరగా కోలుకోవాలని యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ యూత్ నాయకులు. కెసిఆర్ కు శస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో బిఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ఆధ్వర్యంలో ప్రత్యేక […]
మహిళా సాధికారికత దిశగా తొలి అడుగు.. బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నరసయ్య
355 Views మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు […]
కెసిఆర్ కోలుకోవాలని పూజలు చేస్తున్న…..
273 Viewsజగిత్యాల డిసెంబర్ 9:కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధకులు,బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము…. జెడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని జగిత్యాల అర్బన్& రూరల్ మండల మరియు పట్టణ బి.అర్.ఎస్ నాయకులతో కలిసి జగిత్యాల అర్బన్ మండల అంబారిపెట్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జెడ్పీ చైర్ […]
తెలంగాణ క్యాబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపు
243 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్యశాఖ సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తంకుమార్ రెడ్డికి నీటిపారుదల పౌర సరఫరాలు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ శ్రీధర్ బాబుకు, ఐటి & పరిశ్రమలు కొండా సురేఖ , అటవీ శాఖ మంత్రి తుమ్మల […]
ఆటో బోల్తా పలుగురికి గాయాలు.
293 Viewsమేడ్చల్ డిసెంబర్ 8:మేడ్చల్ జిల్లా : కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చెత్త బాటిల్స్ లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోల ఉన్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి. కామారెడ్డిలోనీ గోధంకు వెళ్లి తిరిగి కీసర మీదుగా హైదరాబాద్ వెళ్తున్న గిడ్డంగుల చైర్మన్ రజినీ. అటుగా వెళ్తున్న గిడ్డంగుల చైర్మన్ రజినీ కారు అపి మరి వారిని అటిలో ఉన్న వారిని బయటకు తీసి మరి వారికి మంచి నీళ్ళు ఇచ్చి మరి […]
అక్రమ రవాణా పట్టివేత
264 Viewsఅక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న అశ్వరావుపేట పోలీస్ లు డిసెంబర్ 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గాండ్లగూడెం గ్రామం నుండి వయా నారాయణపురం వినాయకపురం ఊట్లపల్లి మీదుగా దమ్మపేటకు తరలిస్తున్న ఇసుక రవాణాను వినాయకపురం ఊట్లపల్లి మధ్యలో అడ్డుకున్న అశ్వరావుపేట పోలీసులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా రెండు ట్రాక్టర్లతో గత రెండవ తారీకు నుండి ఇసుక తరలింపు జరుగుతుంది ట్రాక్టర్ ఓనర్లకు ప్రశ్నించగా మాకు పర్మిషన్ ఉంది […]
స్వామి వారి బ్రహ్మోత్సవాలు
221 Viewsహరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు కామారెడ్డి జిల్లా డిసెంబర్ 7 బీబీపేట మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో హరి హర పుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు శని, ఆది, సోమవారం, రోజులలో జరుపబడును. కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి. స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. మూడు రోజులు అనగా శని, ఆది, సోమ వారాలలో ఉదయం 6 గంటలకు గణపతి హోమం జరుపబడును కావున ఆసక్తి గలవారు ఆలయ […]










