Breaking News

సోనియా గాంధీ పై కేసులకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం రాస్తారోకో

136 Viewsసోనియా గాంధీ పై కేసులకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం రాస్తారోకో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో శుక్రవారం సోనియా రాహుల్ గాంధీ లపై ఈడి కేసుల కు నిరసనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి గంటసేపు రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ *AICC అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ గార్ల పైన […]

Breaking News

విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు పండగ..

137 Viewsవిశ్వబ్రాహ్మణ మనుమయ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు పండగ….: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో మహిళలు గ్రామ దేవతలకు గురువారం ఘనంగా చలి బోనాల పండుగా నిర్వహించారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామ దేవతలైన మీదిపేట పోచమ్మ , కిందిపేట పోచమ్మ , నల్ల పోచమ్మ , ముత్తడి పోచమ్మ లకు గురువారం సాయంత్రం చలి బోనం తీశారు, ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని ,విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులను ,పిల్లపాపలను చల్లగా చూడాలని పాడి […]

Breaking News

పేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST

158 Viewsపేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST -అజ్మీరా రాజు నాయక్, బంజారా సంఘం జిల్లా నాయకులు కేంద్ర సర్కారు పని తీరు పేదలను కొట్టి పెద్దల జేబులు నింపే ప్రక్రియకు కేంద్ర బిందువుగా gst ఉందని బంజారా సంఘం జిల్లా నాయకులు అజ్మీరా రాజు నాయక్ తీవ్రంగా విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఆయన గురువారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్రం నేడు gst […]

Breaking News

పేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST

138 Viewsపేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST -అజ్మీరా రాజు నాయక్, బంజారా సంఘం జిల్లా నాయకులు కేంద్ర సర్కారు పని తీరు పేదలను కొట్టి పెద్దల జేబులు నింపే ప్రక్రియకు కేంద్ర బిందువుగా gst ఉందని బంజారా సంఘం జిల్లా నాయకులు అజ్మీరా రాజు నాయక్ తీవ్రంగా విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఆయన గురువారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్రం నేడు gst […]

Breaking News

విశ్వబ్రాహ్మణ కార్యచరణ సంఘం చేయూత

133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామం లో సంకోజు శేఖర్ గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ వల్ల తన కాలు విరిగింది.కృతిమంగా కాలు అమర్చడానికి అయ్యే ఖర్చు దృష్టిలో పెట్టు కొని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ కోశాధికారి కొలనూరు శంకర్ గారు జిల్లా నాయకులు వంగాల వసంత కుమార్ గారు వంగాల శ్రీనివాస్ శ్రీ […]

Breaking News

బూస్టర్ డోసు వేయబడును.

140 Views18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఉమ్మడి మండలాల ప్రజలను కోరారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బూస్టర్ డోసు వేయబడును..- మండల వైద్యాధికారి ధర్మానాయక్-

137 Views 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఇమ్మడి మండలాల ప్రజలను కోరారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

*వర్షాల నేపథ్యంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూం*

116 Views– కంట్రోల్ రూం మొబైల్ నెంబర్ 93986 84240 – అత్యవసరం సహాయం కావాల్సిన వారు వెంటనే సంప్రదించాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి .. రాజన్న సిరిసిల్ల జిల్లా లో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూం లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం తెరిచిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్న, అత్యవసర సహాయం కావల్సిన, ఏదైనా సమాచారం ఇవ్వాల్సి ఉన్న వెంటనే […]

Breaking News

కడెం ప్రాజెక్ట్ వద్ద తగ్గిన వరద ఉధృతి

139 Views   నిర్మల్: కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ వైపు ఉన్న మైసమ్మ ఆలయం వద్ద గండి కొట్టడంతో వరద నీరు గండి గుండా కిందికి పోతోంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు వాటర్ ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండి.. అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన పడ్డారు. కానీ గండి కొట్టడంతో హరిత రిసార్ట్ సమీపంలో వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 […]

Breaking News

మరో మూడు రోజులు అన్ని విద్యా సంస్థలకు సెలవులు

143 Viewsరాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించాలన్న యోచనలో ప్రభుత్వం .ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం వుందంటున్న అధికారులు.నేటితో ముగియనున్న మూడు రోజుల సెలవులు. Telugu News 24/7