Breaking News

బూస్టర్ డోసు వేయబడును..- మండల వైద్యాధికారి ధర్మానాయక్-

123 Views

18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఇమ్మడి మండలాల ప్రజలను కోరారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7