Breaking News

బూస్టర్ డోసు వేయబడును..- మండల వైద్యాధికారి ధర్మానాయక్-

107 Views

18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఇమ్మడి మండలాల ప్రజలను కోరారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్