Posted onAuthorTelugu News 24/7Comments Off on మరో మూడు రోజులు అన్ని విద్యా సంస్థలకు సెలవులు
143 Views
రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించాలన్న యోచనలో ప్రభుత్వం .ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం వుందంటున్న అధికారులు.నేటితో ముగియనున్న మూడు రోజుల సెలవులు.
133 Viewsఆర్బీఐ కొత్త మార్గదర్శకా లు *????న్యూఢిల్లీ, జనవరి 6: బ్యాంక్ ఖాతాదారులు ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) అప్డేట్ కోసం ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగనక్కర్లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత ఖాతాదారులు తమ ఈ-మెయిల్ ఐడీ, బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైన మొబైల్ నెంబర్లతోపాటు ఆన్లైన్/ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్, ఏటీఎంలు, మరే ఇతర డిజిటల్ వేదికల ద్వారానైనా సెల్ఫ్-డిక్లరేషన్ను సమర్పించి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. అయితే చిరునామా […]
91 Viewsకోన్నేండ్ల కిందట హైదరాబాద్ అంటే అబిడ్స్.. కోఠి.. నాంపల్లి.. బేగంపేట.. అమీర్పేట..కూకట్పల్లి.. కానీ.. నేడు నగరమంటే కోకాపేట.. మోకిల.. నార్సింగి.. కొల్లూరు. నగరానికి మణిహారంగా ఏర్పాటైన ఔటర్ రింగ్ రోడ్తో నగరం నలుచెరుగులా విస్తరించింది. పచ్చదనం.. నిరంతర విద్యుత్తు.. ఇంటింటికీ శుద్ధ జలం.. నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ లక్ష్యంగా డెవలప్మెంట్ ‘రింగ్’ ఎస్సార్డీపీతో రోడ్లు.. మెరుగైన రవాణా సౌకర్యం మెట్రోతో నగరంలో సుఖవంతమైన ప్రయాణం అంతర్జాతీయ మౌలిక వసతులతో విశ్వనగరం […]
176 Viewsప్రొఫెసర్ కోదండరాం మర్యాద పూర్వకంగా కలిసిన టీజేఎస్ జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి సిద్దిపేట్ జిల్లా 18 సిద్దిపేట జిల్లా ప్రొఫెసర్ కోదండరాం వేములవాడకు వెళుతూ మార్గం మధ్యలో గజ్వేల్ లో గౌరారం దగ్గర మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి శాలువతో సన్మానించారు గజ్వేల్ పరిధిలో ఉన్న ఉపాధి హామీ పథకం నందు పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు తో కలిసి ప్రొఫెసర్ కోదండరాం సారును సన్మానించారు. ప్రొఫెసర్ కోదండరాం […]