93 Viewsఏప్రిల్ 22, 24/7 తెలుగు న్యూస్: కూలి పనులు చేసిన చోటే స్కూలు నిర్వహిస్తున్నాడు.. కలలు కనే ధైర్యం చేయండి’, ‘మూలాలు మర్చిపోవద్ద’న్న స్ఫూర్తివంత మాటలు చాలామంది వినే వుంటారు. అయితే ఆచరణలో పెట్టేది కొందరే. ఒరిస్సాకు చెందిన డాక్టర్ ప్రదీప్ సేథీ మాత్రం ఆ మాటలను అక్షర సత్యాలు చేసి చూపించారు. పేదరిక కుటుంబంలో పుట్టిన అతను డాక్టరు కావాలన్న పెద్ద కల కన్నాడు. అది నెరవేరిన తరువాత తన దారి తాను చూసుకోలేదు. […]
Breaking News
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
101 Views *మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు. నస్పూర్ మున్సిపాలిటీలోని Rk-7 వద్ద & Rk-7NT గనుల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు […]
పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథలను ప్రారంభించిన బి ఆర్ ఎస్ నాయకులు.
88 Viewsఏప్రిల్ 21, 24/7 తెలుగు న్యూస్:పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథలను ప్రారంభించిన బి ఆర్ ఎస్ నాయకులు. ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండలం అదిలాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు గెలుపుకు మద్దతుగా ఎన్నికల ప్రచార రథం ని ప్రారంభించిన ఉట్నూర్ మండలం ఎంపీపీ పంద్ర జైవంత్ రావ్ ఉట్నూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కందుకురి రమేష్ మరియు ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ ఎండీ సలీం ఉద్దీన్, మరియు […]
ఎన్డిఎకు ఎదురుగాలి…
87 Viewsఏప్రిల్ 21, 24/7 తెలుగు న్యూస్ : ఎన్డిఎకు ఎదురుగాలి.. తొలి విడత పోలింగ్లో సంకేతమిదేనన్న ఇండియా బ్లాక్ లక్నో: బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎకు ఎదురుగాలి వీస్తోందని తొలి విడత పోలింగ్ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయని ఇండియా బ్లాక్ పేర్కొంది. బిజెపి పతనానికి అమ్రోహలోని దోలఖ్ స్థానం నాంది పలకనుందని ఇండియా బ్లాక్లో ప్రధాన భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. బిఎస్పి ఎంపీ, ప్రస్తుతం అమ్రోహలోని దోలక్ లోక్సభ […]
రైతుల పోరాటం…..
87 Viewsఏప్రిల్ 21, 24/7 తెలుగు న్యూస్ :పాటియాలలో ఉధృతంగా రైతన్నల పోరాటం. నాలుగు రోజులుగా పట్టాలపై బైఠాయింపు 54 రైళ్ల రద్దు న్యూఢిల్లీ/పాటియాలా : పంజాబ్లో రైతన్నల పోరాటం మళ్లీ ఉధృతమవుతోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలని, వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వమే సేకరించాలని తదితర డిమాండ్లతో గత ఫిబ్రవరిలో రైతు, కార్మిక సంఘాలు చలో ఢిల్లీ మార్చ్ చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో వేలాది మంది రైతన్నలను పోలీసులు అప్పట్లో […]
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ప్రెస్ మీట్
102 Viewsపెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ కొప్పుల మాట్లాడుతూ… ప్రజలను వంచించి పెద్ద ఎక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరు అని, అబద్ధం చెప్తే నే నమ్ముతారు అని స్వయం గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సందర్భాలు ఉన్నాయి.. పది సంవత్సరాలు అభివృద్ధి చేసి దేశంలోనే […]
జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ కీ. విగ్రహ ప్రతిష్టాపన
157 Viewsజగదాంబ దేవి సంత్ సేవాళాల్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎల్లారెడ్డి మండలం దేవుని గుట్ట తండా లో నూతన శ్రీ జగదాంబ దేవి,సంత్ శ్రీ సేవల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆదివారం కార్యక్రమం సెస్ కృష్ణాహరి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ శాఖ నాయక్, తండా నాయకులు నాజిం, ప్రకాష్, […]
నేడు దౌలాపూర్ లో గ్రామదేవతల ప్రతిష్ట
127 Viewsనేడు దౌలాపూర్ లో గ్రామదేవతల ప్రతిష్ట సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 20 జగదేవ్ పూర్ మండలంలోని దౌలాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో నూతనంగా దుర్గమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ సౌడాలమ్మ, మహంకాలమ్మ, మహా లింగేశ్వర దేవాలయాలు నిర్మించడం జరిగిందని ఆయా దేవాలయాలలో ఆదివారం ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా శనివారం ఆయా దేవాలయాల వద్ద గణపతి పూజ పుణ్యాహవాచనము అఖండ […]
బాధిత కుటుంబానికి అండగా
110 Viewsబాధిత కుటుంబానికి అండగా… గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 20 జగదేవపూర్ : మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన జడల పర్శరాములు అనారోగ్యం తో మృతి చెందారు విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన […]
గోటి తలంబ్రాలను అందించనున్న రామకోటి సంస్థ
113 Viewsగజ్వేల్ లో జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కల్యాణానికి గోటి తలంబ్రాలను అందించనున్న రామకోటి సంస్థ సిద్దిపేట జిల్లా గజ్వేల్ / ఏప్రిల్ 20 గజ్వేల్ లో జరిగే సీతారామ ఉమామహేశ్వర కల్యాణంలో ఈ సంవత్సరం గోటి తలంబ్రాలను అందించాలనే భక్తుల కోరిక మేరకు గోటి తలంబ్రాల దీక్షకు శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కల్యాణానికి మన సంస్థ నుండి 150కిలోల […]










