Breaking News ప్రకటనలు

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

127 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన సల్వాల రజిత గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వారితో బాధపడుతూ వారం రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబానికి తెలంగాణ రజక సంఘాల కన్వీనర్ లో కుర్తి బాల మల్లయ్య మరియు గ్రామ అధ్యక్షులు కంచర్ల నర్సింలు తమ వంతు సహాయంగా 5000 రూపాయలు సహాయం చేస్తూ, ప్రభుత్వం తరఫున వారి కుటుంబాన్ని ఆదుకుంటూ వారి ఒక గాను ఒక కుమారుడికి నాణ్యమైన ఉచిత […]

Breaking News

ముస్తాపనగర్ గ్రామం లో సిసి కెమెరాల కోసం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కు వార్డ్ నెంబర్ల ఫోరం అధ్యక్షులు బండ రమేష్ వినతి పత్రం అందించాడు

134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాపనగర్ గ్రామం లో సిసి కెమెరాలు కోసం గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను వార్డునెంబర్లఫోరం అధ్యక్షులు బండ రమేష్ సిసి కెమెరాలు పెట్టాలని కోరారు ఎస్పీ రాహుల్ హెగ్డే కు వినతి పత్రం అందించారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్:MMPS మజీద్ పల్లి స్కూల్ కి KRISTOS ASHRAM చర్చి వారు వాటర్ ట్యాంక్ ను ప్రధానం చేశారు.

140 Views వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి మక్తమాసన్ పల్లి (బంగ్లా వెంకటాపూర్ )కి చెందిన KRISTOS ASHAM (a special HOme)చర్చి వారైనా రవీందర్ నాయక్ జాన్ డేవిడ్ (అల్వాల్ హైదరాబాద్) లు వాటర్ ట్యాంక్ ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మజీద్ పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ శివరాములు, మండల అధ్యక్షులు గుంటుకు మహేష్, జాలిగామ వెంకటేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం […]

Breaking News ప్రకటనలు

130 Viewsఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ బరిలో బెస్త నరేష్ అవసరమున్న చోట సబ్ స్టేషన్లు నిర్మిస్తాం.. రైతులకు మరియు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను… రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం డిసెంబర్ లో జరిగే సెస్ ఎన్నికల్లో ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నరేష్ పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు, ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రైతులకు మరియు గ్రామస్తులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై, […]

Breaking News

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన మేకల కనకయ్య ముదిరాజ్

128 Viewsమర్కుకు మండల్ దామరకుంట గ్రామానికి చెందిన తిప్పరపోయిన కనకరాజు అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ తెరాస బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ గారు బాధ్యత కుటుంబాన్ని పరామర్శించే 5000/- ఆర్థిక సహాయం అందించారు ఎంపీటీసీ కృష్ణ యాదవ్, వార్డ్ సభ్యులు నర్సింలు,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్టల నర్సింలు, ఆకుల శ్రీకాంత్, వనం సంతోష్, పాములపర్తి తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్, జుట్టు నర్సింలు, బాలరాజు, సత్యనారాయణ తదితరులు […]

Breaking News

లింగన్నపేట్ లో ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ

132 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట్ గ్రామం లో శనివారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అర్హులు లైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు బిల్ల గోపాల్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీఆవరణంలో ఐదుగురు కి లబ్ధిదారులకు మొత్తం 1,26,500/- రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు అందరు కలసి పంపిణీచేశారు .ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేదకుటుంబాలకు […]

Breaking News

దామరకుంటలో మృతి చెందిన కుటుంబంకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రజా ప్రతినిధులు

142 Views మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన గడ్డం వెంకటేష్ అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల నిమిత్తం 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండుగౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణయాదవ్ సర్పంచ్ గాయత్రి బాలనర్సయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి బాబు గ్రామశాఖ అధ్యక్షుడు మహేష్ […]

Breaking News

కేజీబీవీల సమస్యలను పరిష్కరించాలి – టీపీటీఫ్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్

124 Viewsసిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నవంబర్ 26న తేదిన జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతో చేయగలరని టిపిటిఎఫ్ జిల్లాకార్యదర్శి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి – సమాన వేతనం చెల్లించాలి. కేజీవీబీ సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా ఉపాధ్యాయిలను రాత్రి విధుల నుండి తొలగించి వారి స్థానంలో మ్యాట్రిషన్గా నియమించి, హెల్త్ కార్డులను కల్పించలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం […]

Breaking News

ధరణి పోస్టల్ రద్దు చేయాలని తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన – మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

120 Viewsసిద్దిపేట / రాయపోల్ ఆంధ్రశక్తి ప్రతినిధి నవంబర్ 24. రాయపోల్ మండల కేంద్రంలోని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రాయపోల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సహదేవుకు వినతి పత్రం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాగన్నగారి రాజిరెడ్డి మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధరణి పోస్టల్ రద్దు చేయాలని అసైన్మెంట్ భూములకు పట్టా భూములతో […]

Breaking News

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని నేడు జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు ప్రారంభం

132 Views03.12.2022 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని నేడు జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అంధ, భధిర, శారీరక మరియు మానసిక దివ్యాంగులకు జూనియర్ మరియు సీనియర్ కేటగిరీలలో ట్రై సైకిల్ రేస్, పరుగు పందెం, చెస్, క్యారం, జావలిన్ త్రో మరియు షాట్ పుట్ లలో పోటీలు నిర్వహించడమైనది. ఇట్టి పోటీలను అదన కలెక్టర్ ముజమీల్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, జిల్లా స్పోర్ట్స్ అధికారి […]