Breaking News

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లో చేపల వేటకు వెళ్లి వలకు చిక్కుకొని వ్యక్తి మృతి చెందాడు

119 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులో శుక్రవారం జలాశయం లో చేపల వేటకు వెళ్లి వలకు ఛిక్కుకొని గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 40 ) అనే వ్యక్తి మృతి చెందాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని బయటకు తీసి పోలీస్ లు దర్యాప్తు చేపట్టారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7