Breaking News

నాయినిపల్లీ మైసమ్మ చైర్మన్ కు మంత్రి జూపల్లి అభినందలు.

221 Viewsనాయినిపల్లి జనవరి 31:నాయినిపల్లీ మైసమ్మ చైర్మన్ కు మంత్రి జూపల్లి అభినందలు. నాయినిపల్లి మైసమ్మ ఛైర్మెన్ గా పెద్దకొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ బుడుగు శ్రీనివాస్ నేడు మైసమ్మ దేవస్థానంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతక ముందు మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి నాయినిపల్లీ మైసమ్మ […]

Breaking News

ప్రధాన కార్యదర్శి గా దాసండ్ల ప్రభాకర్

207 Viewsమాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి గా దాసండ్ల ప్రభాకర్. జనవరి 31 కొమురం భీమ్ జిల్లా ఉట్నూర్:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతానికి చెందిని సీనియర్ దళిత నాయకుడు దాసండ్ల ప్రభాకర్ మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి ఉత్తర్వులు జారిచేసారు.ఈ సందర్బంగా దాసండ్ల ప్రభాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జాతీయ […]

Breaking News

తాసిల్దార్ కు వినతి పత్రం

210 Viewsపట్టభద్రుల వద్దకే వెళ్లి వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం జనవరి 31 సిద్దిపేట జిల్లా  చేర్యాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పట్టభద్రుల వద్దకే వెళ్లి వద్ద ఉన్న సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని తాసిల్దార్ కు కత్తుల భాస్కర్ రెడ్డి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు కోసం నమోదు చేసుకున్న తర్వాత వెరిఫికేషన్కు తాసిల్దార్ ఆఫీస్ కు రావాలని ఫోన్లు చేస్తున్నారని తాసిల్దార్ తో చెప్పడం జరిగిందని కచ్చితంగా […]

Breaking News

పాఠశాల పై చర్యలు తీసుకోవాలి

113 Viewsశ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ జనవరి 31 సిద్దిపేట జిల్లా  చేర్యాల: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో. పూరం రాకేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్లో మత భావజాలాన్ని ప్రేరేపిస్తున్నారు అని పేరెంట్స్ నుండి కంప్లైంట్ రావడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూలుకు […]

Breaking News

డ్రగ్స్‌కు బానిసత్వం

220 Viewsసినీ మోజులో వచ్చి.. డ్రగ్స్‌కు బానిసత్వం 31 జనవరి హీరో రాజ్ తరుణ్ ప్రియురాలిగా..తర్వాత విక్రయంలోకి.. గుంటూరు, సైబరాబాద్‌లోనూ కేసులు’ సినీ ఆర్టిస్ట్‌ లావణ్య రిమాండ్‌ రిపోర్టులో విస్తుపోయే విషయాలు 14 రోజుల రిమాండ్‌.. ఇతర నిందితుల కోసం విస్తృత గాలింపు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో హైదరాబాద్‌ వచ్చి.. మధ్యలో చదువు కొనసాగించి.. అనంతరం డ్రగ్స్‌కు బానిసై.. ఏకంగా సరఫరాదారుగా మారిందా యువతి. ఓవైపు సంగీతం పాఠాలు చెబుతూనే.. మరోవైపు డ్రగ్స్‌ అమ్మకం సాగించింది. పోలీసులకు […]

Breaking News

నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

214 Viewsపార్లమెంటు సమావేశాలు: నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి.. ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్‌ నిర్వహణ..ప్రస్తుత లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు.. కిసాన్‌ సమ్మాన్‌ 50 శాతం పెంపునకు చాన్స్‌ ప్రతి సమస్యపై చర్చకు సిద్ధం: కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో ఫ్లోర్‌ లీడర్లకు వెల్లడి 11 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షనూ ఎత్తివేత ఉమ్మడి కార్యాచరణ కొరవడిన ప్రతిపక్ష కూటమి   న్యూఢిల్లీ : నేటి […]

Breaking News

పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

197 Viewsజగిత్యాల జనవరి 30:జగిత్యాల రూరల్ మండల లక్ష్మీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్ధాపనలు చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ … 1. ఎంజిఎన్ఆర్ఇఎస్ నిధులు 20లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది.. 2.జిల్లా పరిషత్ నిధులు 3లక్షల 50వేల తో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడకు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.. 3. సిడిపి నిధులు 6 లక్షలతో […]

Breaking News

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి.

185 Viewsశ్రీరంగాపూర్ జనవరి 30:జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం రంగాపూర్ మండల అధ్యక్షుడు బి. రాములు యాదవ్ ఆధ్వరంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలోశ్రీరంగాపూర్ టాన్ అధ్యక్షుడు బి. గోవింద్, ఉపాధ్యక్షులు బి .విష్ణు ముదిరాజ్ రామచంద్రి, రైతు […]

Breaking News

బెల్లంపల్లి నియోజకవర్గ BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

228 Viewsబెల్లంపల్లి నియోజకవర్గ BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న  మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ రాబోవు ఎంపీ ఎలక్షన్ లో ఎలా ముందుకు పోవాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు..ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,ఎమ్మెల్సీ దండే విఠల్ ,మాజీ మంత్రి వర్యులు బోడ జనార్దన్,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తదితరులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే

207 Viewsఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే ఎల్లారెడ్డిపేట జనవరి 30 ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే నిర్వహిస్తున్నట్లు సిగ్మా రిసెర్చ్ సంస్థ ప్రతినిది ఎం సంతోష్ తెలిపారు, వీర్నపల్లి మండలంలో 300 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని అదేవిధంగా ఆశా వర్కర్ల హెల్పింగ్ తో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా 300 కుటుంబాలను గురువారం వరకు సర్వే పూర్తి చేయనున్నట్లు […]