Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

149 Viewsఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ Telugu News 24/7tslocalvibe.com

Breaking News

చెట్టుమీద ఎలుగుబంటి భయాందోళనలో గ్రామస్తులు..

386 Views(మానకొండూర్ పిబ్రవరి ) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రంలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉదయం 4 గంటలకు ఓ ఇంట్లో చోరాబడ్డ ఎలుగుబంటిని వీధి కుక్కలు తరమడంతో చెట్టుపై ఎక్కి కూర్చున్న ఎలుగుబంటి.. ఫారెస్ట్ అధికారులు వచ్చి ఎలుగుబంటిని తొందరగా పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు… Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News రాజకీయం

ఎమ్మెల్యేగా తన మొదటి నెల జీతాన్ని పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళం

512 Viewsఫిబ్రవరి05: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మొదటి నెల జీతం నుండి 1,50,000 రూపయలు ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థుల అల్పహారం కోసం విరాళం గా ఇచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి ‌సత్యం.తాను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ హస్టల్ లో చదువుకుని‌ పిహెచ్ డి చేసానని చదువుకున్న రోజులని‌ గుర్తు చేసుకున్న మేడిపల్లి ‌సత్యం.తాను ఎమ్మెల్యే గా తీసుకున్న మొదటి జీతం పేద విద్యార్థులు,ప్రభుత్వ […]

Breaking News

ముసుగులో కామాంధుడు

269 Viewsజర్నలిజం ముసుగులో కామాంధుడు దిశ రిపోర్టర్ గణేష్ తివారి సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 3 సిద్దిపేట జిల్లా చేర్యాల్ వార్త పత్రికా విలేకరి ముసుగులో, ఒక గృహిణిని, కామావాంఛ తిర్చాలని, లేదంటే నీ ఫోటోలను, మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటూ, బెదిరితున్నాడని, రాంపూర్ గ్రానికి చెందిన ఒక గృహిణి, గణేష్ తీవారి అనే వ్యక్తి పైన ఇచ్చిన పిర్యాదుపై, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు చేర్యాల పోలీసులు తెలిపారు. ఈ […]

Breaking News

ఏబీవీపీ నిరసన

264 Viewsకళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నిరసన సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 3 ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు లేవని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ” సిద్దిపేట జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలోని విద్యార్థులు కనీస మౌలిక వసతులు కరువయ్యాయి, మొన్న జరిగినటువంటి సెమిస్టర్ లో అవకతవకలు […]

Breaking News

నేరం చేసిన వారికి న్యాయస్థానంలో కఠినంగా శిక్ష పడినప్పుడే నేరాలు తగ్గుముఖం

240 Viewsగడిచిన నెల రోజుల కాలంలో న్యాయస్థానంలో 07 కేసులలో నిందుతులకు శిక్షలు,జరిమానాలు.* సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని, క్షణికావేశంలో చేసిన నేరాలకైనా, శిక్షలు తప్పవని అందరూ గమనించాలని సూచించారు. గడిచిన నెల రోజులలో జిలాల్లో 07 కేసుల్లో గౌరవ కోర్టు నిందుతులకి జైలు శిక్షలు, జరిమానలు విధించినట్టు తెలిపారు. *జిల్లా ఎస్పీ […]

Breaking News ప్రాంతీయం

రాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ..

301 Viewsరాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం.. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం రోజున వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలొ విద్యార్ధిని, విద్యార్థులు నృత్యలతో, పాటలతో, ఆనంద కేరింతలతో కార్యక్రమం విజయవంతం చేసారు. అలాగే స్కూల్ గేమ్స్ పెడరేషన్ అఫ్ ఇండియా వారు నిర్వహించిన 67వ జాతీయ స్థాయి జార్ఖండ్ లో నిర్వహించిన ఉషు పోటీలో మరియు తమిళనాడు లో నిర్వహించిన వాలీబాల్ గేమ్స్ లో పాల్గొన్న కళాశాల విద్యార్థులకు […]

Breaking News

భారతరత్న ఎవరెవరికీ… ఎందుకు ఇస్తున్నారు..

219 Viewsతెలుగు న్యూస్ 24/7 :భారత రత్న పురస్కారం.. భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దీన్ని జనవరి 2, 1954లో భారత మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్‌ చేత స్థాపించబడింది. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని నలభై మందికి ప్రదానం చేశారు. అయితే ఇందులో ఇద్దరు విదేశీయులకి కూడా ఈ పురస్కారాన్ని అందజేశారు. వారిలో ఒకరు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ […]

Breaking News రాజకీయం

ధర్నాకు దిగిన గద్వాల ఎమ్మెల్యే

261 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలషాయం వెళ్లితే భవిష్యత్ లో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశ్యంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యామ్ పై ధర్నాకు దిగారు. కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత

250 Viewsబాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్ ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట 03 ఫిబ్రవరి ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు..ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ […]