Breaking News

కేజ్రీవాల్‌ను సిఎంగా తొలగించాలన్న పిటిషన్‌ తిరస్కరణ.

124 Viewsఏప్రిల్ 4,24/7 తెలుగు న్యూస్ : కేజ్రీవాల్‌ను సిఎంగా తొలగించాలన్న పిటిషన్‌ తిరస్కరణ. న్యూఢిల్లీ : కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలన్న పిల్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం మరోసారి తిరస్కరించింది. లిక్కర్‌ పాలసీ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గత నెల కేజ్రీవాల్‌ను ఇడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజ్రీవాల్‌ తీహార్‌ జైలులో ఉన్నారు. ” సిఎం స్వయంగా రాజ్యాంగ విధుల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే, గవర్నర్‌ సిఎంను తొలగించగలరా” అని […]

Breaking News

22 మంది రాజీనామా….

161 Viewsఏప్రిల్ 4, 24/7 తెలుగు న్యూస్:బీహార్, ఎన్‌డిఎ కూటమిలోని ఎల్‌జెపికి ఎదురు దెబ్బ .. 22 మంది రాజీనామా…. పాట్నా : బీహార్‌లో ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. లోక్‌సభ టిక్కెట్లు దక్కకపోవడంతో 22 మంది నేతలు గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, ఎల్‌జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్‌ కుమార్‌, రవీంద్ర సింగ్‌, అజయ్ […]

Breaking News

విద్యార్థులే ఉపాధ్యాయులు

101 Viewsలిటిల్ స్టార్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులే ఉపాధ్యాయులు ఏప్రిల్ 04, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని స్థానిక లిటిల్ స్టార్, పాఠశాల యందు గురువారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వయం పరిపాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వర్తించారు.కలెక్టర్ సుజల్,డీఈవో వెంకట్,ఎంఈఓ విజయ్, ప్రధాన ఉపాధ్యాయులు వినోద,ఉపాధ్యాయులై బాధ్యతలు నిర్వర్తించి ప్రతి తరగతుల్లో చక్కగా బోధనలను బోధించారు. అనంతరం చిన్నారులు చక్కటి సాంస్కృతిక […]

Breaking News

సన్మానం సోషల్ మీడియా సభ్యులు 

105 Viewsకాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డికి సన్మానం సోషల్ మీడియా సభ్యులు 4/ఏప్రిల్ నాంపల్లి మండలం మునుగోడు నియోజకవర్గం నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవిదర్ రెడ్డి నివాసంలో టిపిసిసి మండల అధ్యక్షుడు కుమార్ ఆధ్యర్యంలో జరిగిన వివిధ గ్రామాల నూతనంగా ఎన్నికైన సోషల్ మీడియా విలేజ్ కో. అర్టినర్ల ముఖ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కత్తి […]

Breaking News

10 వేల రూపాయల ఆర్థిక సహాయం

101 Viewsవీరాసింగ్ కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఆపద్బాంధవుడు జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త ఏప్రిల్ 4. శివంపేట మండలం మెదక్ జిల్లా మండలంలోని నవాబ్ పేట గ్రామపంచాయతీ పరిధిలోని రాములు తండాలో ఇటీవలే మరణించిన పాల్త్య వీరాసింగ్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు ఆపద్బాంధవుడు. జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త గురువారం తన స్వంత డబ్బులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈసందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ […]

Breaking News

పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న ఆటో డ్రైవర్ పై కేసు నమోదు

191 Views-పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న ఆటో డ్రైవర్ పై కేసు నమోదు. -పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటే చట్టప్రకారం చర్యలు. -సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…..ఈ రోజు సాయంత్రం ఎల్లారెడ్డిపేట్ కు చెందిన మహమ్మద్ అహమద్ అనే వ్యక్తి తన ఆటో లో టీఎస్. 23. టి.2838 నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి స్కూల్ విద్యార్థులను తన ఆటోలో ఎక్కించుకొని పిల్లలను పడిపోయే విధంగా […]

Breaking News

చిదుగు గోవర్ధన్ గౌడ్ గుంతలు తీయడం వల్లే నా కొడుకు చనిపోయాడు

397 Viewsచిదుగు గోవర్ధన్ గౌడ్ గుంతలు తీయడం వల్లే నా కొడుకు చనిపోయాడు ఎల్లారెడ్డిపేట మండలం 24/7 న్యూస్ తెలుగు:-వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన గురువారం రోజున తేదీ 04/04/2024 రోజున మృతుడు గొల్లం హరికృష్ణ వయసు (15) సంవత్సరాలు ను తన తండ్రి వెంకట్ కొడుకును కంచర్ల శివారులో గల రంగం చెరువు దగ్గర వారికి సంబంధించిన వ్యవసాయ భూమి లో గల బోరు మోటర్ ను ఆఫ్ చేసి రమ్మని చెప్పగా హరికృష్ణ […]

Breaking News

ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి

1,132 Viewsఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి కంచర్ల లో విషాదం ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 04 ; వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన గొల్లం హారి కృష్ణ (16 ) అనే పదో తరగతి విద్యార్థి ఈతకు వెళ్లి ఈత రాకపోవడంతో అల్మాస్పూర్ శివారులోని రంగం చెరువు లో గురువారం మరణించాడు, కంచర్ల గ్రామానికి చెందిన వడ్డెర కులానికి చెందిన గొల్లం హారి కృష్ణ , కొమిరే రాకేష్ లు ఇద్దరు విద్యార్థులు కలిసి […]

Breaking News

సీఎం దిష్టి బొమ్మ దహనం

105 Viewsఎంపీ సీట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం..OU లో సీయం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థి సంఘ నాయకులు.. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఏనుగు దాడిలో రైతు మృతి

100 Viewsఏనుగు దాడిలో రైతు మృతి 24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి కొమురంభీం ఆసిఫాబాద్ – పెంచికల్‌ మండలం కొండపల్లిలో ఏనుగు బీభత్సం.. ఏనుగు దాడిలో వ్యక్తి మృతి.. భయాందోళనలో స్థానికులు. ఈరోజు ఉదయం 5 గంటలకు పోషన్న అనే రైతు పొలానికి వెళ్తుండగా దాడి చేసి చంపిన ఏనుగు. Telugu News 24/7tslocalvibe.com