102 Viewsశ్రావణంలోని వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని టీ పొడిని ఉపయోగించి లక్ష్మీదేవి అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపి తన ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు. మహిళలందరు కూడ వరలక్ష్మీ వ్రతాలలో పాల్గొని లక్ష్మీదేవి […]
Breaking News
కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం..
401 Viewsమహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మహిళలపై చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా పిసిసి పిలుపు మేరకు శుక్రవారం తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ రాజీవ్ రహదారి పై కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్ వెంటనే మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహిళలు, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇకనైనా నీ దొర […]
కర్రపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే…
76 Views(తిమ్మాపూర్ ఆగస్టు 11) మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించిన మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ… ఈనెల ఆగస్టు 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా ఉంటారని,రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జర్నలిస్ట్ లా పాత్ర తప్పొప్పులను సరి చేసే విధంగా […]
ఈనాడు పత్రికకు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి సంస్థ*
81 Viewsపత్రికా రంగంలో తనదైన శైలిలో దూసుకు పోతున్న ప్రముఖ ఈనాడు దిన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అవాలతో 50వ స్వర్నోత్సవ అద్భుత చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న రామకోటి రామరాజు. Telugu News 24/7tslocalvibe.com
ఆర్ఎంపి వైద్యం వికటించి – వ్యక్తి మృతి
166 Views (శంకరపట్నం ఆగస్టు 08) శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి విరోచనాలతో బాధపడగా స్థానికంగా గ్రామంలో ఉన్న ఆర్ఎంపి మాధవ రాజుకు చెందిన మధు క్లినిక్ వైద్యుని వద్ద కు వెళ్లి ఈ నెల 5న వైద్యం చేయించుకోగా ఆర్ఎంపి ఐవి సెలైన్ పెట్టడంతో పాటు రెండు యాంటీబయోటిక్ […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ..
196 Views(తిమ్మాపూర్ ఆగస్టు 07) వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. మానకొండూరు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ సహకారంతో మంజూరు చేయించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి , […]
తిమ్మాపూర్ నూతన తహసీల్దార్ గా విజయ్ కుమార్
75 Views(తిమ్మాపూర్ ఆగస్టు 02): తిమ్మాపూర్ మండల నూతన తహశీల్దార్ విజయ్ కుమార్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాహశీల్దార్ ల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన కనకయ్య హుజురాబాద్ కు బదిలీపై వెళ్ళగా ఆయన స్థానంలో విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. Manne Ganesh Dubbaka […]
బాధ నరేష్ ఆధ్వర్యంలో ఎస్సైని సన్మానించిన బిజెపి శ్రేణులు…
136 Viewsముస్తాబాద్, ఆగస్టు1 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతాపార్టీ ముస్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సిహెచ్. గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ బీజేపీ నాయకులు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, గున్నాల రమేష్ గౌడ్, తిరుపతి యాదవ్, హరీష్, కొలకృష్ణ, శివ, శేఖర్ తదితులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
తిమ్మాపూర్ సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ …
111 Views(తిమ్మాపూర్ జూలై26) కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తనిఖీ చేసారు. కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసి,వాటికి గల కారణాలను సీఐని అడిగి తెలుసుకొని,త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని,రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి […]
రెండు భారత్లు, రెండు మిత్రపక్షాలు…
83 Viewsజులై 24, 24/7 తెలుగు న్యూస్:రెండు భారత్లు, రెండు మిత్రపక్షాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో 2024–25 సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్, బిహార్ పేర్లను పదే పదే ప్రస్తావించినప్పుడు ఎంతో వీనుల విందుగా అనిపించింది. గత పది సంవత్సరాలుగా బడ్జెట్లో రాష్ట్రాల పేర్లను కేవలం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపించినప్పుడే ప్రస్తావించడం జరిగింది. ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రానికి తన మనసులో సమున్నత స్థానం ఉన్నదంటూ ప్రధానమంత్రి […]










