119 Views*హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం.* హైదరాబాద్ :జులై 30 ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయట పడ్డారు. కారును వదిలి వేసి అక్కడి నుంచి పరారయ్యారు. గత కొన్ని రోజులుగా […]
Breaking News
*రేపు తెలంగాణకు కేంద్ర ప్రత్యేక బృందం*
98 Views*రేపు తెలంగాణకు కేంద్ర ప్రత్యేక బృందం* తెలంగాణలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రత్యేక బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. వరద ప్రభావాన్ని తీవ్ర విపత్తుగా పరిగణించాలా? లేదా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఈ కమిటీలో అగ్రికల్చర్, ఫైనాన్స్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. […]
రేపు సెలవుపై మధ్యాహ్నం ప్రకటన?*
141 Views*రేపు సెలవుపై మధ్యాహ్నం ప్రకటన?* TS: విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవులు నేటితో ముగియనున్నాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు వేలాది స్కూళ్లలో బురద పోలేదు. దీంతో రేపు సెలవు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సెలవుపై ఈ మధ్యాహ్నం ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. Manne Ganesh Dubbaka constancy 9701820298
తెలంగాణ రక్షణ సమితి గజ్వేల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా అక్బర్
136 Viewsతెలంగాణ రక్షణ సమితి గజ్వేల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా అక్బర్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తెలంగాణ రక్షణ సమితి పనిచేస్తుందని తెలంగాణ రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సిలివేరి ఇంద్రగౌడ్ అన్నారు ఆదివారం ప్రజ్ఞపూర్ హరిత హోటల్ వద్ద గజ్వేల్ కి చెందిన యువకులు తెలంగాణ రక్షణ సమితి లో చేరిన సందర్భంగా వాటికి తెలంగాణ రక్షణ సమితి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ […]
డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్…
139 Viewsడాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో 97% మార్కులతో […]
డాక్టరేట్ పట్టా పొందిన తనయుడు జీషన్…..
100 Views : డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో […]
టీఎఫ్సీసీ ఎన్నికలు ప్రారంభం* హైదరాబాద్ :జులై 30
108 Views*టీఎఫ్సీసీ ఎన్నికలు ప్రారంభం* హైదరాబాద్ :జులై 30 టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీఎఫ్సీసీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 3000 మంది సభ్యులు ఉన్నారు. నిర్మాతలే దాదాపు […]
రక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్
116 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]
రక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్
129 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]
తాజాగా 50 వేల మందికి రైతుబంధు జమ* *వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది*.
114 Views*తాజాగా 50 వేల మందికి రైతుబంధు జమ* *వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది*. *ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది*. *హైదరాబాద్: వానకాలం రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇటీవల పలు సాంకేతిక సమస్యలతో కొన్ని రోజులపాటు నిలిచిపోయిన పంపిణీ గత మూడు రోజుల నుంచి మళ్లీ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం 49,990 […]










