Breaking News

స్కూళ్లకు సెలవు పై నిర్ణయం వారిదే!

135 Viewsమరో రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్కూళ్లకు సెలవుల అంశం తెరపైకి వస్తుంది అయితే సెలవులు ఇచ్చే అంశం ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం స్థానిక పరిస్థితిని బట్టి కలెక్టర్లు తగు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తుంది ఇటీవల వర్షాలకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులు సెలవులు ఇచ్చింది Telugu News 24/7

Breaking News

*భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి*

150 Viewsభారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి* *అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దు* *వాగులు, చెరువులు, ప్రాజెక్టుల వద్దకి ఎవరు వెల్లద్దు* *పోలీస్ అధికారయంత్రాంగంన్నీ అప్రమత్తం చేసాం* *సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం* *జిల్లా ఎస్పీ  రాహుల్ హెగ్డే * భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం ఐతే తప్ప ఎవరూ కూడా ప్రయాణాలు […]

Breaking News

పేద విద్యార్థిని చదువుల తల్లి నీలిమకు లాప్ టాప్ అందజేసిన గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్*

155 Viewsవిద్యార్థికి నిరుపేద విద్యార్థికి అండగా నిలిచిన గౌడ్ సంఘం అధ్యక్షులు సామాజిక కార్యకర్త గోవర్ధన్ గౌడ్ బీటెక్ విద్యార్థినికి 60 వేల విలువ చేసే లాప్టాప్ అందజేశారు శుక్రవారం రోజున తంగారపల్లి మండలం బసవపురం గ్రామం కి చెందిన నిరుపేద నీలిమ అనే విద్యార్థినికి 60 వేల విలువ చేసే ఉన్నత చదువుల కోసం ల్యాప్టాప్ అందించారు సహాయం అందించిన గౌడ నాయకులు పొన్నం లక్ష్మణ్ కొత్త సంతోష్ తాటిపాముల శ్రీనివాస్ కెమెరా సంజీవ్ గౌడ […]

Breaking News

సోనియా గాంధీ పై కేసులకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం రాస్తారోకో

136 Viewsసోనియా గాంధీ పై కేసులకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం రాస్తారోకో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో శుక్రవారం సోనియా రాహుల్ గాంధీ లపై ఈడి కేసుల కు నిరసనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి గంటసేపు రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ *AICC అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ గార్ల పైన […]

Breaking News

విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు పండగ..

137 Viewsవిశ్వబ్రాహ్మణ మనుమయ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు పండగ….: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో మహిళలు గ్రామ దేవతలకు గురువారం ఘనంగా చలి బోనాల పండుగా నిర్వహించారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామ దేవతలైన మీదిపేట పోచమ్మ , కిందిపేట పోచమ్మ , నల్ల పోచమ్మ , ముత్తడి పోచమ్మ లకు గురువారం సాయంత్రం చలి బోనం తీశారు, ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని ,విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులను ,పిల్లపాపలను చల్లగా చూడాలని పాడి […]

Breaking News

పేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST

158 Viewsపేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST -అజ్మీరా రాజు నాయక్, బంజారా సంఘం జిల్లా నాయకులు కేంద్ర సర్కారు పని తీరు పేదలను కొట్టి పెద్దల జేబులు నింపే ప్రక్రియకు కేంద్ర బిందువుగా gst ఉందని బంజారా సంఘం జిల్లా నాయకులు అజ్మీరా రాజు నాయక్ తీవ్రంగా విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఆయన గురువారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్రం నేడు gst […]

Breaking News

పేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST

138 Viewsపేదలను కొట్టి… పెద్దల జేబులు నింపేందుకే GST -అజ్మీరా రాజు నాయక్, బంజారా సంఘం జిల్లా నాయకులు కేంద్ర సర్కారు పని తీరు పేదలను కొట్టి పెద్దల జేబులు నింపే ప్రక్రియకు కేంద్ర బిందువుగా gst ఉందని బంజారా సంఘం జిల్లా నాయకులు అజ్మీరా రాజు నాయక్ తీవ్రంగా విమర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఆయన గురువారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన కేంద్రం నేడు gst […]

Breaking News

విశ్వబ్రాహ్మణ కార్యచరణ సంఘం చేయూత

133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామం లో సంకోజు శేఖర్ గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ వల్ల తన కాలు విరిగింది.కృతిమంగా కాలు అమర్చడానికి అయ్యే ఖర్చు దృష్టిలో పెట్టు కొని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ కోశాధికారి కొలనూరు శంకర్ గారు జిల్లా నాయకులు వంగాల వసంత కుమార్ గారు వంగాల శ్రీనివాస్ శ్రీ […]

Breaking News

బూస్టర్ డోసు వేయబడును.

140 Views18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఉమ్మడి మండలాల ప్రజలను కోరారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బూస్టర్ డోసు వేయబడును..- మండల వైద్యాధికారి ధర్మానాయక్-

138 Views 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఇమ్మడి మండలాల ప్రజలను కోరారు. Telugu News 24/7tslocalvibe.com