131 Viewsరసమయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే…. గ్రామీణ విలేకరులను విధుల నుండి తప్పించినంతమాత్రాన బెదిరేది లేదు గన్నేరువరం ప్రజలు చేపట్టే ప్రజాస్వామిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయా ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం Telugu News 24/7tslocalvibe.com
Breaking News
ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదలపై సంబరాలు
136 Viewsరాజాసింగ్ బెయిల్ పై విడుదల కావడంతో బుధవారం రాత్రి మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. హిందూ ధర్మం కోసం శ్రమించిన వారిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజగోపాల్, కనక రాములు, పెంటయ్య, పోచయ్య, భాస్కర్, […]
అంగన్వాడి టీచర్లను, ఆయాలను వెంటనే భర్త చేయాలి – జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి
136 Views ల్లా పరిషత్ కార్యాలయంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ స్థాయి సమావేశం శుక్రవారం రోజున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ రాయపోల్ మండల వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా చాలా చోట్ల ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్త చేయాలని సభా దృష్టికి తీసుకెళ్లారు. తిమ్మక్కపల్లి గ్రామ కొత్తగా వచ్చిన అంగన్వాడీ టీచర్ పోస్టును కూడా వెంటనే […]
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
163 Views సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లా అధ్యక్షులు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కావేటి స్వప్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో బుధవారం వడ్ల కొలుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ […]
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు – రైతులు కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలి. – సర్పంచ్ గడ్డమీది భాగ్య ఎల్లం. – ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్
143 Views దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గడ్డమీద భాగ్య ఎల్లం, ఎంపిటిసిలఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డమీది భాగ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతు బిడ్డగా రైతుల పక్షపాతిగా రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వరి ధాన్యం గింజలు కొనుగోలు […]
ప్రభుత్వానికి ప్రజలకు మూల స్తంభాలు పత్రికలు……
138 Viewsప్రభుత్వానికి ప్రజలకు మూల స్తంభాలు పత్రికలు…… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రభుత్వానికి. ప్రజలకు మూల స్తంభాలు పత్రికలు అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సాయిబాబా గుడి సమీపంలో ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు , అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్ అధ్యక్షతన జరిగిన సమావేశం […]
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
134 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లా అధ్యక్షులు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కావేటి స్వప్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో బుధవారం వడ్ల కొలుగోలు కేంద్రాన్ని *ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్* ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన […]
మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన – దుబ్బాక నియోజకవర్గ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి
132 Views దుబ్బాక / రాయపోల్ ప్రజాకలం ప్రతినిధి నవంబర్ 08.సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో సోమవారం కూలి పనుల కోసం పొలం పనులకు వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దుబ్బాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. మృతి చెందిన కుటుంబాలు చింతకింది కవిత కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు, ఇప్ప శ్యామల కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయలు ఆర్థిక […]
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి….
301 Viewsప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి. ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కందునూరి వెంకటేష్ గౌడ్ కు 18 నెలల వయసు గల నేహన్య చిన్నారి ప్రమాదవశాత్తు టేబుల్ ఫ్యాన్ ముట్టగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. కోన ఊపిరితో ఉన్న ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికె మృతిచెందినట్లు నిర్థారించారు.పాప తండ్రి బతుకుదెరువు రీత్యా దుబాయ్ దేశములో ఉన్నారు.చిన్నారి మృతి పట్ల సర్పంచ్ […]





