251 Viewsఅపర భగీరధుడు సంపండ వర్గాల గుండె చప్పుడు సంక్షేమ పధకాల రూపకర్త 2004 లో కాంగ్రెస్ పార్టీ ని వెంటిలేటర్ స్థాయి నుంచి పరిగెత్తే స్థాయి కి తెచ్చి ఒంటి చేత్తో అధికారం లోకి తెచ్చిన మహా నేత మాకు దైవసమానులు వైస్సార్ వర్ధింతి సందర్బంగా ఘననివాళులు జోహార్ వైస్సార్ *మధుసూదన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్* *నాయకుడు* Manne Ganesh Dubbaka constancy 9701820298
Breaking News
తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు*
248 Viewsతెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు* *?, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ శుక్రవారం ప్రకటించింది. 20 జిల్లాలకు పసుపు (ఎల్లో) రంగు హెచ్చరికలు జారీచేసింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ‘ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర […]
*తెలంగాణ ఆర్టీసీ ఆల్ టైం రికార్డ్..!
163 Views*తెలంగాణ ఆర్టీసీ ఆల్ టైం రికార్డ్..!* హైదరాబాద్ :సెప్టెంబర్ రాఖీ పౌర్ణమి పర్వదినం నాడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీసరికొత్త రికార్డులను నమోదు చేసింది నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు గత ఏడాది రాఖీ పండుగ 12.08.2022 నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమి […]
యువకుడిపై మంత్రి కొడుకు తుపాకితో కాల్పులు..!
267 Views*యువకుడిపై మంత్రి కొడుకు తుపాకితో కాల్పులు..!* లక్నో:సెప్టెంబర్ కేంద్ర మంత్రి ఇంటిలో జరిగిన కాల్పులలో ఒక యువకుడు మరణించాడు మంత్రి కుమారుడు వికాస్ లైసెన్స్ డ్ గన్ తో అతడిని కాల్పి చంపారు.. తెల్లవారు జామున 4.15 గంటలకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని బెగారియా గ్రామంలో మంత్రి ఇంట్లో ఈ ఘటన జరిగింది మంత్రి కుమారుడి స్నేహితుడు ఒకరు పార్టీ కోసం వినయ్ శ్రీవాస్తవ్ ను పిలిచారు అయితే పార్టీ జరుగుతుండగా మధ్యలో శ్రీవాస్తవ […]
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై
183 Viewsనెల్లూరు జిల్లా. కోవూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. సబ్ రిజిస్ట్రార్ పి.శ్రీనివాసులు 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. బాధితుడు బోధనపు రాజ్ కుమార్ రెండు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ అడగ్గా పంచాయతీ అప్రూవల్ లేదు 30 వేలు ఇస్తే చేస్తానన్న సబ్ రిజిస్ట్రార్ పి.శ్రీనివాసులు. ఏసీబీని ఆశ్రయించిన బోధనపు రాజ్ కుమార్ ఈ దాడుల్లో పాల్గొన్న ఏసిబి డిఎస్పి జి ఆర్ ఆర్ మోహన్ సిఐలు […]
ప్రెస్ మీట్ మంత్రి
200 Viewsబిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం – మంత్రి కొప్పుల ఈశ్వర్ …. కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ బూటకం – మంత్రి కొప్పుల కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదు. – మంత్రి కొప్పుల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను తెలంగాణలో కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విడుదల చేయాలి- మంత్రి కొప్పుల ఈ సందర్భంగా ప్రెస్ మీట్ మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దళితులను ,గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య […]
11,700 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
176 Views11,700 ఇండ్లు పంపిణీ దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేడు నగరంలో 9 ప్రాంతాల్లోలబ్ధిదారులకుఅందజేత దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా అన్ని సదుపాయాలతో ఇండ్లు నిర్మించినట్లు చెప్పారు. […]
దేశ చరిత్రలో , దేశంలో ఏరాష్ట్రంలో అమలు కానీ విధంగా ఆసరా పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
102 Viewsదేశ చరిత్రలో , దేశంలో ఏరాష్ట్రంలో అమలు కానీ విధంగా ఆసరా పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ❇️ కాంగ్రెస్ హయాంలో పింఛన్లు : లబ్ధిదారులు – 29,21,828 లబ్ధి – 861 కోట్లు ❇️ బీఆర్ఎస్ హయాంలో ఆసరా పింఛన్లు : లబ్ధిదారులు – 44,12,882 లబ్ధి – 11 వేల 628 కోట్లు ✳️ వృద్ధాప్య పింఛన్ : కాంగ్రెస్ హయాంలో – 200 బీఆర్ఎస్ హయాంలో – 2016 ✳️ […]
పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా సేవ చేస్తున్న ఆయన కె అధిష్టానం టికెట్ ఇవ్వాలి*
147 Views *కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన,ఆదీవాసి ల అభివ్రృధ్ధికి కట్టుబడి ఉంటుంది* *దళిత,గిరిజన,ఆదీవాసీ ల అభివ్రృధ్ధి కోరకు SC,ST డిక్లరేషన్ ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అదిష్టానంకు హ్రృదయ పూర్వక ధన్యవాదాలు* *టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి,సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క,డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య గార్లకు ప్రత్యేక ధన్యవాదములు* *SC,ST డిక్లరేషన్ క్రృతజ్ఞత సభను ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో పెద్దలందరి ఆశీస్సులతో భారి ఎత్తున్న జరుపుతాం* ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏమ్యేల్యే […]
తోట వెంకటేశ్వర్లు ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగిన మాధవీ రెడ్డి
239 Views*పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట వెంకటేశ్వర్లు ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవీ రెడ్డి తో నెలకొండపల్లి మండల మాజీ జడ్పీటీసీ మీసా ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు దండ సత్యనారాయణ తదితరులు ఉన్నారు* Manne Ganesh Dubbaka constancy 9701820298










