113 Views*అధిక సాంద్రత పత్తి పొలాలు బాగున్నాయి* మర్కుక్ మండలంలోని వివిధ గ్రామాల్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న పొలాలు బాగున్నాయని ఈ పద్ధతిలో దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర పత్తి పరిశోధన కేంద్రం డైరెక్టర్ డా. వై.జి ప్రసాద్ ఇ.సి. ఏ.ర్ ఆటారి డిప్యూటీ డైరెక్టర్ డా. ఎ.అర్.రెడ్డి శాస్త్రవేత్తల బృందం తెలిజేశారు. ఆ తరువాత మర్కుక్ రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ పద్ధతి ద్వారా […]
Breaking News
ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్….
114 Viewsమన దేశం ఆతిథ్యం ఇస్తున్న జి 20 శిఖరాగ్ర సమావేశలకు హాజరయ్యే సభ్యదేశాలకు ఆహ్వానంను ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కు బదులుగా ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పేరుతో పంపడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం.. స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు దాటినా ఇంకనూ ఈ దేశంలో బ్రిటీష్ మూలాలు, సమాజానికి అక్కరకు రాని చట్టాలు కనబడుతున్నాయి… ఇది మారాలి. కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశాన్ని ఏ రకంగా పిలిచామో, మరలా […]
తెలంగాణ గవర్నర్గా సూపర్ స్టార్ రజినీకాంత్
325 Viewsతమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్కు బీజేపీ అగ్రనాయకత్వం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్కు ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఆయన చరిష్మా పార్టీకి కలిసి వస్తుందని, ముఖ్యంగా తమిళనాడులో సీఎం స్టాలిన్ను కట్టడి చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై పట్టు ఉన్న రజినీకాంత్ను తెలంగాణ […]
చనిపోయిన మిత్రుని జ్ఞాపకార్థం విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పంపిణీ
118 Viewsతిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పుప్పాల శ్రీకాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి జ్ఞాపకార్థం బజరంగ్ దళ్ యూత్ సభ్యులు గ్రామంలోని జడ్పీఎస్ హై స్కూల్ విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చనిపోయిన మా మిత్రుడు పుప్పాల శ్రీకాంత్ భౌతికంగా తమ మధ్య లేకపోయినా వారి జ్ఞాపకార్థంగా స్కూల్లో 100 మంది విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం బజరంగ్ దళ్ యూత్ సభ్యులను […]
పాములపర్తి ఎల్లమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎంపీపీ పాండు గౌడ్…
140 Views*పాములపర్తి ఎల్లమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఎంపీపీ పాండు గౌడ్… మర్కూక్ 05 సెప్టెంబర్ మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజు స్థానిక ఎంపిటిసి మర్కూక్ మండల్ ఎంపీపీ తాండ పాండు గౌడ్ ఎల్లమ్మ గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఎల్లప్పుడూ అమ్మవారి కృప కటాక్షం అందరికీ వుండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Manne […]
తెలంగాణ గవర్నర్గా సూపర్ స్టార్ రజినీకాంత్?*
104 Views*తెలంగాణ గవర్నర్గా సూపర్ స్టార్ రజినీకాంత్?* న్యూ ఢిల్లీ :సెప్టెంబర్ 05 తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్కు బీజేపీ అగ్రనాయకత్వం బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్కు ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో ఆయన చరిష్మా పార్టీకి కలిసి వస్తుందని, ముఖ్యంగా తమిళనాడులో సీఎం స్టాలిన్ను కట్టడి చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య ఘర్షణ వాతావరణం […]
కొత్తగూడెం మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించునున్న ఎమ్మెల్యే వనమా.
97 Viewsకొత్తగూడెం మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించునున్న ఎమ్మెల్యే వనమా…* 06 సెప్టెంబర్ 2023 తేదీ బుధవారం నాడు కొత్తగూడెం మున్సిపాలిటీ 13,14,15,31,16,17,18 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించునున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఎమ్మెల్యే వనమా పర్యటన వివరాలు : 1) ఉదయం 10 :00 గంటలకు 13వ వార్డు సంత మార్కెట్, సుబ్బయ్య నగర్ లో పలు అభివృద్ధి […]
నిజాంపేట్ మున్సిపాలిటీ బాచుపల్లి, ప్రగతినగర్ వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటించారు..
103 Viewsనిజాంపేట్ మున్సిపాలిటీ బాచుపల్లి, ప్రగతినగర్ వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటించారు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు […]
బీఆర్ఎస్ పార్టి లోకి భారీగా చేరికలు
124 Viewsకండువాలు కప్పి పార్టిలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ సమక్షంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి, పత్తికుంటపల్లి శంకరపట్నం మండలం ఆముదాలపల్లి, కరీంపేట గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యంలో బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ చేపడుతున్న అభివృద్ధి […]
పడ్డాయి నా పచ్చని తెలంగాణ మీద రాబందుల కళ్ళు పడ్డాయి
107 Viewsపడ్డాయి నా పచ్చని తెలంగాణ మీద రాబందుల కళ్ళు పడ్డాయి 70 ఏళ్ల పాటు నా తెలంగాణను దోచుకున్న అవే కళ్ళు మళ్ళీ నా తెలంగాణ మీద పడ్డాయి అన్ని రంగాలలో నిండు కుండను తలపిస్తున్న నా తెలంగాణను దోచుకోవాలని ఆ రాబందులు చూస్తున్నాయి బెల్లం చుట్టూ ఈగల్లా ఒకేసారి వాలుతున్నయి నాడు తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చి నేడు తనను తెలంగాణ కోడలిగా గుర్తించాలని మొసలి కన్నీరు కార్చుతుంది తదుపరి కాబోయే ముఖ్యమంత్రి తానేనని […]










