114 Viewsనిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి…. …. సిపిఐఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో… సెప్టెంబర్ 6 చేర్యాల: బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల పైన మోయలేని భారాలు మోపుతున్న దాన్ని వెంటనే తగ్గించాలని సి పి ఐ ఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]
Breaking News
శ్రీ రుక్మిణి సత్య భామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోస్తవాలు
102 Views*పాలేరు గ్రామలో శ్రీ రుక్మిణి సత్య భామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోస్తవాలను ఆనందోశ్చహాల తో ఘనం గా నిర్వహిస్తున్న గ్రామ ప్రజలు పాలేరు శ్రీ వేణుగోపాల స్వామి భక్త బృందం* ఈ కార్యక్రమ విజయవంతానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవీ రెడ్డి గ్రామ ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
విద్యుత్ షాకుకు గురై పాడే గేదె మృతి
100 Viewsవిద్యుత్ షాకుకు గురై పాడే గేదె మృతి సెప్టెంబర్ 6 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది కరెంట్ షాక్ గురై పాడే గేదె మృతి చెందింది చిట్కుల్ గ్రామానికి చెందిన రైతు పోతర్ పల్లి అంజయ్య సన్నాఫ్ ధారయ్య కుటుంబానికి చెందిన గేదె మృతి చెందింది ఉదయం ట్రాన్స్ఫార్మర్ పక్కన మృతి చెందింది అంజయ్య కుటుంబానికి ఆ గేదెనే పెద్దదిక్కుగా ఉండేది జీవనాధారం ఆ గేదె అతనికి ముగ్గురు […]
ఎమ్మెల్యేను సన్మానించిన టిఏజెఎఫ్ సభ్యులు
101 Viewsఎమ్మెల్యేను సన్మానించిన టిఏజెఎఫ్ సభ్యులు సెప్టెంబర్ 06 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ రైతు వేదికలో తడ్కల్ ను నూతన మండలంగా ప్రకటించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తొలిప్రాయంలో వచ్చిన సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాతను ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి,ని టీఏజేఎఫ్ యూనియన్ సభ్యులు శాలువాతో సన్మానించి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ నూతన మండలంగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే పరిసర గ్రామాల […]
దాతల ధాత్రుత్వం
179 Viewsబ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో 15,500/-ఆర్ధిక సహాయం ఏటూరునాగారం,సెప్టెంబర్ 06 ఏటూరునాగారం మండలంకు చెందిన నిరు పేద మహిళా యండి హసీనాకు ఆపరేషన్ నిమిత్తం ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ దాతల సహకారంతో 15,500/- రూపాయలు సహా యం అందజేశారు.బ్లడ్ డోనర్ సయ్యద్ వహీద్ బాధిత మహిళా నివాసంకు వెళ్లి ఆమెను పరామర్శించి ఆమెకు దాతల ద్వారా వచ్చిన డబ్బు లు అందచేయటం జరిగింది. ఈ సందర్బంగా హసీనా దా తలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. Telugu News […]
ఎర్రవల్లి గ్రామం నుంచి యాదాద్రి దేవస్థానం కు *పాదయాత్ర*
117 Viewsముఖ్యమంత్రి * కల్వకుంట్ల చంద్రశేఖర రావు * గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున సుమారు లక్ష మెజారిటీతో గెలవాలని ఎర్రవల్లి గ్రామం నుంచి యాదాద్రి దేవస్థానం కు *పాదయాత్ర* చేస్తున్న సందర్భంగా దారి మధ్యలో ఉన్నటువంటి తిరుమలపూర్ లో గల హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన BRS పార్టీ యువజన విభాగం సభ్యులు చెన్ రాజ్ కృష్ణ.. Manne Ganesh Dubbaka constancy 9701820298
కాంగ్రెస్ పార్టీలోకి జోరందుకున్న చేరికలు
162 Viewsకవ్వంపల్లికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్న ఇతర పార్టీల నాయకులు మానకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ మండలం సదశివాపల్లిలో గ్రామం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు.. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మాచర్ల తిరుపతి వారితో పాటు బిఅర్ఎస్ నాయకులు ఏనుగు చొక్కారెడ్డి,ఆకుల దేవదాస్,సాదవేణి మల్లయ్య, సత్తయ్య,పత్తెo తిరుపతి, సింగిరెడ్డి మల్లారెడ్డి,ఏనుగు కోటేశ్వర్ రెడ్డి, జానీమియా,రజాక్,గఫూర్,బండి […]
తెలంగాణలో ఒకేరోజు 3 దిగ్గజ కంపెనీల పెట్టుబడులు
105 Views తెలంగాణలో ఒకేరోజు 3 దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ★ దుబాయ్ పర్యటనలో పరిశ్రమలను ఒప్పించిన మంత్రి కేటీఆర్ ★ రూ.700 కోట్లతో నాఫ్కో అగ్నిమాపక సామాగ్రి ప్లాంట్ ★ అంతర్జాతీయ ఫైర్సేఫ్టీ శిక్షణ కేంద్రం ఏర్పాటుపై ప్రకటన ★ రూ.215 కోట్లతో లాజిస్టిక్ రంగంలో డీపీ వరల్డ్ విస్తరణ ★ రూ.125 కోట్లతో మలబార్ ఫర్నిచర్ తయారీ యూనిట్ ★ సిరిసిల్ల ఆక్వా క్లస్టర్లోకి లులూ గ్రూప్ పెట్టుబడులు దుబాయ్ పర్యటనలోనూ మంత్రి కేటీఆర్ […]
నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
101 Viewsనేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రాజెక్టు పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మరో రికార్డు సృష్టించిన సర్కార్ దవాఖానలు.. ఒక్క ఆగస్టులోనే 76.3 శాతం ప్రసవాలు..
109 Viewsమరో రికార్డు సృష్టించిన సర్కార్ దవాఖానలు.. ఒక్క ఆగస్టులోనే 76.3 శాతం ప్రసవాలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు మరో రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. ఇది గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తంచేశారు. అత్యధికంగా నారాయణపేటలో 89% నమోదు ఓవరాల్ పనితీరులో అదరగొట్టిన మెదక్ జిల్లా వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్రావు అభినందనలు వర్షాల […]










