Breaking News

బూస్టర్ డోసు వేయబడును.

140 Views18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఉమ్మడి మండలాల ప్రజలను కోరారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బూస్టర్ డోసు వేయబడును..- మండల వైద్యాధికారి ధర్మానాయక్-

137 Views 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ, మూడవ టీకా “”కోవిడ్ బూస్టర్ డోస్”” ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,ఎల్లారెడ్డి పేట శుక్రవారం నుండి ఇవ్వబడుతుందని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్ వెల్లడించారు కావున ఎల్లారెడ్డి పేట మరియు వీర్ణపల్లి మండల ప్రజలు, ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోగలరని ఇమ్మడి మండలాల ప్రజలను కోరారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

*వర్షాల నేపథ్యంలో 24 గంటలు పని చేసే కంట్రోల్ రూం*

116 Views– కంట్రోల్ రూం మొబైల్ నెంబర్ 93986 84240 – అత్యవసరం సహాయం కావాల్సిన వారు వెంటనే సంప్రదించాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి .. రాజన్న సిరిసిల్ల జిల్లా లో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూం లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం తెరిచిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్న, అత్యవసర సహాయం కావల్సిన, ఏదైనా సమాచారం ఇవ్వాల్సి ఉన్న వెంటనే […]

Breaking News

కడెం ప్రాజెక్ట్ వద్ద తగ్గిన వరద ఉధృతి

139 Views   నిర్మల్: కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ వైపు ఉన్న మైసమ్మ ఆలయం వద్ద గండి కొట్టడంతో వరద నీరు గండి గుండా కిందికి పోతోంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు వాటర్ ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండి.. అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన పడ్డారు. కానీ గండి కొట్టడంతో హరిత రిసార్ట్ సమీపంలో వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 […]

Breaking News

మరో మూడు రోజులు అన్ని విద్యా సంస్థలకు సెలవులు

143 Viewsరాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించాలన్న యోచనలో ప్రభుత్వం .ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం వుందంటున్న అధికారులు.నేటితో ముగియనున్న మూడు రోజుల సెలవులు. Telugu News 24/7

Breaking News

నిరుపేద కుటుంబానికి బియ్యం వితరణ

173 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి బియ్యం వితరణ. గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రేసు మంజుల – భర్త క్రీశే, రేసు సత్తీష్ నిరుపేద కుటుంబానికి ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి నెల రోజులకు సరిపడే వంట సామాను మరియు 50 కిలోల బియ్యం వితరణ చేశారు ఈకార్యక్రమంలో వార్డు మెంబర్ పందర్ల శ్రీనివాస్ గౌడ్, సందుపట్ల రాంరెడ్డి, పారిపల్లి రాంరెడ్డి, వంగ శ్రీకాంత్ రెడ్డి, కొత్త […]

Breaking News

దీక్షా శిబిరం ఎత్తివేయడం పట్ల నిరసన

172 Viewsదీక్ష శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష కాంగ్రెస్ శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నిరసన వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా ఎత్తివేయడం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ప్రజా […]

Breaking News

దీక్ష శిబిరం ఎత్తివేయడం పట్ల నిరసన

142 Viewsదీక్ష శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష కాంగ్రెస్ శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నిరసన వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా ఎత్తివేయడం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ప్రజా […]

Breaking News

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య!

139 Views అప్పుల బాధతో ఒకరిఆత్మహత్య. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి రాజయ్య 55 అప్పుల బాధతో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గత కొంతకాలంగా ట్రాక్టర్ కొనుగోలు చేసి పని సరిగా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇటీవల ఒక బొలెరో వాహనాన్ని కూడా ఫైనాన్స్లో లో కొనుగోలు చేయడం జరిగింది వాహనాలకు పని సరిగా దొరకకపోవడంతో అటు కిస్తీలు కట్టలేక కుమార్తె వివాహం అప్పులు కూడా పెరిగిపోవడంతో […]

Breaking News

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి…. కౌన్సిలర్ వేముల రవి

161 Viewsసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కౌన్సిలర్ వేముల రవి తెలిపారు శుక్రవారం రోజున డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా21వ వార్డులో ఇల్లిల్లూ తిరుగుతూ వ్యాధులు రాకుండా శుభ్రత పాటించాలని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ వేముల రవి వార్డు ఆఫీసర్ఆశ వర్కర్స్ అంగన్వాడీలు వార్డ్ ఆర్ పి లు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com