Breaking News

గాంధీభవన్లో అప్లికేషన్ ఇచ్చిన మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి

208 Viewsఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని గాంధీభవన్లో అప్లికేషన్ ఇచ్చిన మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్రైనింగ్ సభ్యులు శ్రీ ఊట్ల వరప్రసాద్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సర్పంచుల పదవీకాలం….

167 Viewsవర్గల్ మండల్ ఫిబ్రవరి 2:వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలో సర్పంచ్ పాలకవర్గం పదవి కాలం పూర్తి అయినందున గ్రామ సెక్రెటరీ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ప్రజలు రోడ్ భద్రత ,ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలి

215 Viewsప్రాణం ఎంతో విలువైనది హెల్మెట్, సిట్ బెల్ట్ లేకుండా, మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపవద్దు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. 35వ రోడ్ భద్రత మాసోఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థిని, విద్యార్థులతో, ఆటో డ్రైవర్లు, వాహన దారులతో ఏర్పాటు చేసిన రహదారి భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈ సందర్భంగా ఎస్పీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉండాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు…

175 Views  రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉందాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు చేశారని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మీడియా తో తెలిపారు. అనవసరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వీడియోలు కొంతమంది విపక్ష కార్యకర్తలు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండపడ్డారు .మంత్రి పొన్నంపై వీడియో వైరల్ చేయడం సబబు కాదని జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలను పలకరించి శుభాకాంక్షలు […]

Breaking News

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాప్ 85 మంది బదిలీ

229 Viewsహైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం పంజాగుట్ట పోలీసు పని చేస్తున్న పోలీసులుఅందరిని బదిలీ చేశారు ఈ మేరకు హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్ శ్రీనివాస రెడ్డి ఉత్తరాలు జారీ చేశారు ఎస్వేచొ ఎస్సైలు కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు అక్కడ పనిచేస్తున్న మొత్తం 85 మందిపై బదిలీ వేటు పడింది రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్లో సిబ్బంది మొత్తం ఒకసారి బదిలీ చేయడం ఇదే మొదటిసారి బదిలీతో పంజాగుట్ట […]

Breaking News

రాజధాని బస్సులో పట్టుబడిన గంజాయి.

226 Viewsకొత్తగూడెం జనవరి 31:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడు పోలీసు స్టేషన్ వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సులో 20 కిలోల గంజాయి పట్టుబడింది. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న రాజధాని బస్సులో తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.డ్రగ్స్, గంజాయి చాక్లెట్లు పట్టుబడుతున్న వరుస ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. Telugu News 24/7

Breaking News

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ నీ ఆవిష్కరణ చేసిన…

208 Viewsసిద్దిపేట్ జనవరి 31 :మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ నీ ఆవిష్కరణ చేసిన – కోహెడ ఏస్ ఐ తిరుపతి సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ నూ ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో కోహెడ సబ్ ఇన్స్ పెక్టర్ సి హెచ్ తిరుపతి చేతుల మీదుగా […]

Breaking News

ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన….

229 Viewsసిద్దిపేట్ జనవరి 31: ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు. సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్ నియోజకవర్గం / కోహెడ మండలం ) మండల కేంద్రంలో ఉల్లి గడ్డ పంటను అత్యధిక దిగుబడి సాదించి అమ్ముతున్నా గంగాధర బాలయ్య అనే రైతును ప్రముఖ సామజిక కార్యకర్త, పిడిశెట్టి రాజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా సన్మానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు […]

Breaking News

నాయినిపల్లీ మైసమ్మ చైర్మన్ కు మంత్రి జూపల్లి అభినందలు.

221 Viewsనాయినిపల్లి జనవరి 31:నాయినిపల్లీ మైసమ్మ చైర్మన్ కు మంత్రి జూపల్లి అభినందలు. నాయినిపల్లి మైసమ్మ ఛైర్మెన్ గా పెద్దకొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ బుడుగు శ్రీనివాస్ నేడు మైసమ్మ దేవస్థానంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై శ్రీనివాస్ ని శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతక ముందు మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి నాయినిపల్లీ మైసమ్మ […]

Breaking News

ప్రధాన కార్యదర్శి గా దాసండ్ల ప్రభాకర్

209 Viewsమాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి గా దాసండ్ల ప్రభాకర్. జనవరి 31 కొమురం భీమ్ జిల్లా ఉట్నూర్:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతానికి చెందిని సీనియర్ దళిత నాయకుడు దాసండ్ల ప్రభాకర్ మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి ఉత్తర్వులు జారిచేసారు.ఈ సందర్బంగా దాసండ్ల ప్రభాకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జాతీయ […]