212 Viewsసమస్యలను వెలుగులోకి తెస్తాం జర్నలిస్టులను కాపాడుకుంటాం జనవరి 23 జిల్లా సంగారెడ్డి, అందొల్ నియోజకవర్గం,తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫోరం (టి వై జెఎఫ్ )సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్మెడ అనిల్ కుమార్ జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి జిల్లా కేంద్రం వరకు ఉన్న వెలుగులోకి రాని సమస్యలను వెలుగులోకి తెచ్చిఆ సమస్యల పరిష్కారానికి దోహదపడతామని చల్మెడ అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రచించి వాటిని సాకారం […]
Breaking News
ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది
126 Viewsసంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది సంగారెడ్డి జిల్లా జనవరి 23 టి వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగు ల జితేందర్ రావు ఆదేశాల సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం,(టీ వై జె ఎఫ్) రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ .షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ,సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ,కార్యదర్శి నాగరత్నం పాల్గొన్నారు, అందోల్ […]
భవ్య క్షేత్ర ప్రారంభోత్సవం
96 Viewsఅయోధ్య శ్రీరామ మందిరా భవ్య క్షేత్ర ప్రారంభోత్సవం జనవరి 23 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంచండూరు గ్రామంలో, హనుమాన్ టెంపుల్ లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా సాయన్న వెంకటరెడ్డి, సర్కార్ నర్సింలు, గడ్డం నరేందర్ రెడ్డి,చౌటకూరి మల్లారెడ్డి, రామారాయినీ నరసింహారెడ్డి,రామరాయినీ గోవర్ధన్ రెడ్డి,గడ్డం నారి స్వామి, ఇంకా కొంతమంది దాతలు ఆర్థిక సహాయం చేశారు. సహకారంతోనే ఈనాటి ఈ పూజా కార్యక్రమం సఫలం అయ్యింది కుటుంబాలకు ఎల్లవేళలా భగవంతుని అండదండలు ఉండాలని వేడుకుంటున్నాము. నిన్న […]
సేవలు చిరస్మరణీయం
97 Viewsచేర్యాలకు సురేందర్ రావు సేవలు చిరస్మరణీయం సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ సురేందర్ రావు మృతి పట్ల సీపీఐ చేర్యాల మండల కమిటీ నివాళులు జనవరి 23 సిద్దిపేట్ జిల్లా చేర్యాల చేర్యాలకు సురేందర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల పట్టణానికి చెందిన భూదాత కల్వకోట సురేందర్ రావు (80) అనారోగ్యంతో మృతి చెందారు. మృతి పట్ల సీపీఐ […]
గుమ్మడితో రామమందిరం కార్వింగ్ కళాకారుని ప్రతిభ
245 Viewsగుమ్మడితో రామమందిరం కార్వింగ్ కళాకారుని ప్రతిభ రేపు అయోధ్యలో శ్రీ రాములవారి రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ గుమ్మడికాయ, క్యారెట్ తో కలిపి శ్రీరామ మందిరం తయారుచేసి తన ప్రతిభను కలబర్చాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు గుమ్మడికాయలు, అరకిలో క్యారెట్ల తో కలిపి రామ మందిరం ను త్రీడీ ఆకారంలో 12 ఇంచుల ఎత్తు 16 పొడవు,13ఇంచుల వెడల్పుతో నాలుగు గంటలు శ్రమించి […]
నూతన టౌన్ సిఐ రఘుపతిని కలిసిన…
242 Viewsముస్తాబాద్, జనవరి 20, 24/7న్యూస్ ప్రతినిధి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
భారతీయ జనతా పార్టీ నూతన సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు..
227 Viewsవర్గల్ మండల్ జనవరి 20:భారతీయ జనతా పార్టీ నూతన సిద్ధిపేట జిల్లా అధ్యక్షులుగా నియమితులైన గంగాడి మోహన్ రెడ్డి ని వర్గల్ మండల బీజేపీ, బీజేవైఎం నాయకులతో కలిసి భారతీయ జనతా యూవమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్ బీజేవైమ్ మండల ఉపాధ్యక్షులు ఎల్కంటి మధుసూదన్ రెడ్డి, బీజేపీ గౌరారం బూత్ అధ్యక్షులు పూదరి ప్రశాంత్ గౌడ్ మరియు మంకి యాదగిరి,రాజపేట రాముగౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం […]
వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి.
161 Viewsనాగర్కర్నూల్ జనవరి 20:వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: మంత్రి దామోదర రాజనర్సింహ. మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ ను సందర్శించిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. వైద్య కళాశాలకు సంబంధించి వచ్చే అకాడమిక్ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో మౌలిక వసతులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఉమ్మడి మహబూబ్ నగర్ ఇంఛార్జి మంత్రి […]
అయోధ్య కేసులో తీర్పిచ్చిన ఆ అయిదుగురికి ఆహ్వానం.
224 Views న్యూఢిల్లీ, లక్నో జనవరి 20: అయోధ్య కేసులో తీర్పిచ్చినఆ అయిదుగురికి ఆహ్వానం. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన చోటే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా కీలకమైన తీర్పును వెలువరించిన ఆనాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకు అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానం అందింది.వీరితో పాటు న్యాయ మరో 50మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ […]
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు..
220 Viewsహైదరాబాద్ జనవరి 19:మంత్రి జూపల్లి కృష్ణారావు.. గాంధీ భవన్ ఒకరి మీద ఒకరు పోటీ పడి సమావేశాలు పెట్టుకుని బావ బామ్మర్ధులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రజలు తిరగబడుతారు అని చెప్పుతున్నారు. గడిచిన తొమ్మిదన్నర ఏండ్లలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మీపై తిరగబడి , మీకు కర్రు కాల్చి వాతపెట్టి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్బిన రెండేళ్ల తర్వాత కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే.. వాటిపై […]










