Breaking News

గుర్తు తెలియని మృతదేహం లభ్యం….

336 Viewsమే 1, 24/7 తెలుగు న్యూస్:తేదీ 01 మే 2024 ఉదయం 11:00 గంటలకు గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిల గల నాచారం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సమీపంలోని హల్దీవాగు చెక్ డ్యాంలో సుమారు 30-35 సం” లు గల ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలి ఉంది. అతనిని పరిశిలించగా అతని శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ఆత్యహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి కి ఎటువంటి దుస్తులు లేవు […]

Breaking News

మే డే…..

99 Viewsమే 1, 24/7 తెలుగు న్యూస్ :మే డే.. మేడే అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు కార్మిక హక్కుల దినోత్సవం. విభేదించమేవలసిన దేమీ లేదు. కానీ భారతదేశంలో మొదటి కార్మిక ఉద్యమం నడిపింది మహాత్మ జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజంలో సభ్యుడైన నారాయణ మేఘాజి లోకండే మరియు జ్యోతిరావు పూలే సామాజిక సిద్ధాంతం నమ్మిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్న విషయాన్ని భారత కార్మికులు మరువకూడదు. 1886 మే నెలలో చికాగో నగరం హే […]

Breaking News

అదుపుతప్పి మిల్లర్ ట్రాక్టర్​ బోల్తా….

158 Views-ఇద్దరికి తీవ్ర గాయాలు (తిమ్మాపూర్ ఏప్రిల్ 30) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. పోలంపల్లి గ్రామనికి చెందిన మిల్లర్ కూలీలు ఇంటి స్లాబ్ వేసేందుకు మిల్లర్ యంత్రంతో వెళ్తున్నారు.. బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో స్లాబ్ వేసి వస్తుండగా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులో ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 సహాయంతో […]

Breaking News

ఇంటింటా బిఆర్ఎస్ ప్రచారం

113 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 20 వ వార్డులో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ,ఓటు వేయకుండా కారు గుర్తు కి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు… Telugu […]

Breaking News

నాతో పోటీకి సిద్ధమా..

92 Viewsఏప్రిల్ 29, 24/7 తెలుగు న్యూస్ : డబ్బు, మందు పంచకుండా నాతో పోటీకి సిద్ధమా ? నా దగ్గర, మా పార్టీ దగ్గర పైసల్లేవు, పోరాడేశక్తి ఉంది ఓడినా..గెలిచినా..ప్రజా సమస్యలపై పోరాడుతూ జనం వెంటే ఉంటా నేను ప్రజలను నమ్ముకున్నా..వారు డబ్బును నమ్ముకున్నారు.. సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ నవతెలంగాణ-రామన్నపేట ‘నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, పేద ప్రజల సమస్యలపై 35 ఏండ్లుగా పోరాటం చేస్తున్నా.. నా దగ్గర, […]

Breaking News

ఆత్మరక్షణలో బిజెపి…

91 Viewsఏప్రిల్ 29, 24/7 తెలుగు న్యూస్: ఆత్మరక్షణలో బిజెపి రిజర్వేషన్లను రద్దు చేయబోమని పదేపదే వివరణ రాజ్యాంగాన్ని మార్చబోమంటూ వేడుకోలు ఒబిసి ఓటు బ్యాంకుకు గండి పడుతుందని ఆందోళన న్యూఢిల్లీ : మోడీ సర్కారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు ఉండబోవని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో బిజెపి ఆత్మరక్షణలో పడింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బిజెపి మార్చబోదని, రిజర్వేషన్లను రద్దు చేయబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలే చెప్పారు. పార్టీపై ముప్పేట దాడి […]

Breaking News

రాజ్యాంగాన్ని మార్చాలన్న వారికి బుద్ధి చెప్తాం….

91 Viewsఏప్రిల్ 28, 24/7 తెలుగు న్యూస్:నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా. అచ్చంపేట మండలం ఐనుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమాట్లాడుతున్న.. డా.మల్లు రవి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే. భారత రాజ్యాంగాన్ని మార్వడానికి ప్రయత్నం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు. దళితుల ఆత్మగౌరవం పేరుతో బిఎస్పీ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆత్మగౌరవాణి కెసిఆర్ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి […]

Breaking News

నిరుపేద కుటుంబానికి మేమున్నామని అండగా భరోసా స్వచ్ఛంద సంస్థ

342 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో ఉన్న ఇటీవల అప్పుల బాధతో మరణించిన చిగురు స్వామి విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ అక్కడికి వెళ్ళింది భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం రెండు నెలలకు సరిపోయే కిరాణా సామాగ్రి మరియు 20000రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు . కుటుంబ పోషణ, ఖర్చులకు డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బందులు […]

Breaking News

మద్యానికి బానిసైన వ్యక్తి మృతి…

622 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): గూడూరు గ్రామానికి చెందిన చెక్కపల్లి నర్సింలు తండ్రి కొండయ్య 45సంవత్సరాలు అనునతడు మద్యానికి బానిసై ప్రతిరోజు తాగడం వలన తనభార్య వదిలిపెట్టి పిల్లలను తీసుకొని వెళ్ళిపోయిందని ఇంకా ఎక్కువ తాగుతూ భార్యరావటం లేదని బాధపడుతూ ఉండేవాడని ఈనెల 27 న మధ్యాహ్నం ఒంటిగంటకు తనఅన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తనఅన్న తాగుడుకు బానిసై భార్య రావటం లేదని జీవితంపై విరక్తి చెంది 3 […]

Breaking News

BJP పార్టీలో చేరికలు

114 Viewsచెన్నూరు పట్టణానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, కౌన్సిలర్లు జాడి సురేఖ తిరుపతి,గర్రెపల్లి శాంతా వెంకట నరసయ్య, కమ్మల శ్రీనివాస్ ఈరోజు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరబెల్లి నాయకత్వంలో బిజెపిలో చేరారు వారికి కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్.. జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గo […]