Breaking News

రాజ్యాంగాన్ని మార్చాలన్న వారికి బుద్ధి చెప్తాం….

66 Views

ఏప్రిల్ 28, 24/7 తెలుగు న్యూస్:నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.

అచ్చంపేట మండలం ఐనుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమాట్లాడుతున్న..

డా.మల్లు రవి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి

డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే.

భారత రాజ్యాంగాన్ని మార్వడానికి ప్రయత్నం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు.

దళితుల ఆత్మగౌరవం పేరుతో బిఎస్పీ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆత్మగౌరవాణి కెసిఆర్ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఎంతోమంది అమాయకులను బలిచేసిన అర్ఎస్పి ప్రవీణ్ కుమార్.

నేను ముమ్మాటికి స్థానికుడినే నా నలభై ఏళ్ల రాజకీయ జీవితం నాగర్ కర్నూల్ ప్రాంతంతో ముడిపడి ఉన్నది.

గురుకుల కార్యదర్శి ముసుగులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి చీకటి ఒప్పందంలో భాగంగా స్వేరోస్ అనే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి వారిని నిట్ట నిలువుగా మోసం చేసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

బిజెపి బిఆర్ఎస్ రెండు పార్టీలు బొమ్మ బొరుసు లాంటివి.

నాగర్ కర్నూల్ కు రెండు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ఎంతో అభివృద్ధి చేశాను..

మరోసారి ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరింత అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్న..

అచ్చంపేట మండలం బక్క లింగాయపల్లి మన్నె వారి పల్లి అక్కారం, గణపురం, ఐనో ల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం రోడ్ షో లో ప్రజలు భ్రమరతం పడుతూ ఘన స్వాగతం పలికారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు ఓటు వేస్తామని తెలిపారు…

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మదరాజకీయాలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని హెచ్చరికలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తమ హక్కులను కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు …
ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ అచ్చంపేట ఎన్నికల సమన్వయకర్త రాము యాదవ్, జడ్పిటిసి మంత్రియనాయక్, మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య యాదవ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ బుచ్చి రాములు, మాజీ ఎంపీపీ రామనాథం, కాంగ్రెస్ నాయకులు కిన్నెర పాండు , ఆనంద్, రమేష్ నాయక్ ,

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal