151 Views సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం బంద్ కు పిలుపునిచ్చినవారు, ముందస్తుగా బంద్ కు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోనందున, అట్టి బంద్ కు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదన్నారు ఒకవేళ ఎవరైనా బలవంతంగా బంద్ చేసినట్లయితే అట్టి వారి పైన ఫిర్యాదు చేస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్సై వి.శేఖర్ తెలిపారు Telugu News 24/7tslocalvibe.com
Breaking News
పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం కుంకుమ పూజలు
123 Viewsపవర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఈ రోజున కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని సుమారు 800 తో విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీనిలో స్థానిక జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు స్థానిక ఎంపీటీసీ పందిర్ల నాగరాణి,పదిర ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,పాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, యాదవ సంగం జిల్లా ఉపాధ్యక్షులు చిర్రమ్ నాగరాజు యాదవ్ మరియు పవర్ యూత్ సభ్యులు […]
పవర్ యూత్ఆధ్వర్యంలో గణేష్ నవరాత్ర పూజ
140 Viewsపవర్ యూత్*… ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఈ రోజున కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని సుమారు 800 తో విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీనిలో స్థానిక జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు స్థానిక ఎంపీటీసీ పందిర్ల నాగరాణి,పదిర ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,పాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, యాదవ సంగం జిల్లా ఉపాధ్యక్షులు చిర్రమ్ నాగరాజు యాదవ్ మరియు పవర్ యూత్ సభ్యులు […]
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన కుటుంబాలకు 50లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
139 Views*బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకని భాను బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ప్రభుత్వం మరియు మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి అంకని బాను, మ్యాకల మునీందర్ మరియు రమేష్ మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం క్లస్టర్ హెల్త్ సెంటర్(సి హెచ్ సి లో) […]
మోహిని కుంటగ్రామం లో వాలీ బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం లో నిల్చిన గంభీరావుపేట టీమ్ ను అభినదించిన గంభీరావుపేట ఎస్ ఐ మహేష్
130 Views మోహిని కుంట వాలీ బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం లో నిలిచిన గంభీరావుపేట టీమ్ వాలిబాల్ టీమ్ ను అభినందించిన గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామం లో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడలో గంభీరావుపేట టీమ్ తమ ప్రతిభను సాధించిన వాలి బాల్ పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుపొందిన గంభీరావుపేట టీమ్ ను ఎస్ ఐ మహేష్ వారిని అభినదించారు ఇలాగే క్రీడాస్ఫూర్తి […]
రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. పత్తి చేను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారిని శిక్షించాలి.
133 Viewsరమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. పత్తి చేను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారిని శిక్షించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన గోవుల రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని నర్సింగ్ హోమ్ లో క్రిమిసంహారక మందు త్రాగి ప్రాణాపాయ […]
గంభీరావుపేట లో చిన్నారి ప్రాణం తీసిన ఊయల
151 Viewsగంభీరావుపేట మండలం కేంద్రం లో జరిగింది మండల కేంద్రానికి చెందిన దిలీప్ కుమార్ దంపతులకు ఏడాది పాప మంగళవారం ఉదయం పాప ఆడుకుంటూ ఉండడం తో ఇంట్లో కట్టిన ఊయల చిన్నారి మెడకు చుట్టూకుంది గమనించిన తల్లిదండ్రులు పాపను ప్రవేట్ హాస్పిటల్ కు తరలించారు అప్పటికే పాపమృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు దింతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయి విలపించారు Telugu News 24/7
ఉమ్మడి మండల యాదవ సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఏకగ్రీవం
84 Viewsఎల్లారెడ్డిపేట మరియు వీర్నపల్లి ఉమ్మడి మండలంలోని అన్ని గ్రామాల యాదవ కురుమ బాంధవులకు శుక్రవారం రోజున యాదవ కురుమ కుల సోదరులందరూ కలిసికట్టుగా ఏకగ్రీవం చేయడం జరిగింది ఇందులో భాగంగా రాగట్లపల్లి గ్రామానికి చెందిన మందాటి రాజు యాదవ్ అధ్యక్షునిగా రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గొర్రె మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో అన్ని గ్రామాల యాదవ కురుమ సోదరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా మండల అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన మందడి రాజు యాదవ్ […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
125 Viewsఅందరికీ అండగా టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని. రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కె , భీమయ్య తండ్రి రాజయ్య కు ,40 వేల రూపాయల చెక్కు, సద్ది భార్గవి తండ్రి లక్ష్మారెడ్డి కి, 19 వేల రూపాయల చెక్కు, ఎండి అధ్యా బేగం తండ్రి రఫిక్ కు 22,500 చెక్కు జి లక్ష్మారెడ్డి తండ్రి నరసయ్య కు 16500 చెక్కు , నేవూరి […]
అట్టడుగు వర్గాల అభివృదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్-
132 Viewsఅట్టడుగు వర్గాల అభివృదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్* అల్మాస్ పూర్ గ్రామంలో శుక్రవారం రోజున 3 ముగ్గురికి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు అందచేసిన ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , సర్పంచ్ రాధారపు పుష్పాల, ఉప సర్పంచ్ చెట్టిపల్లి బాలయ్య, గ్రామ శాఖ గురిజల కమలాకర్ రెడ్డి మరియు పార్టీ సీనియర్ నాయకులు కొర్రీ అనిల్, శనిగరం మల్లేశం పసుల శంకర్ మరోజు కిషన్, బీపేట […]









