Breaking News

వీలైనంత తొందరగా నిమజ్జనం చేయాలి. ఎస్సై శేఖర్

121 Views

ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం రోజు వీలైనంత తొందరగా మిగిలిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని విగ్రహాల నిర్వాహకులను కోరారు వాతావరణ శాఖ సూచన మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున, ఇంకా మిగిలి ఉన్న వినాయకులను ఈ ఒక్కరోజే వీలైనంత తొందరగా నిమజ్జనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found