Breaking News

టపాసులు అమ్మేవారు పోలీసుల అనుమతి తీసుకోవాలి… ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్

173 Views  ఎల్లారెడ్డిపేట మండలంలో దీపావళి సందర్భంగా, కాకర్స్& టపాసులు అమ్మే షాపు యజమానులు  పోలీసు మధ్యలో తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు గురువారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ….షాపులను ఏర్పాటు చేయు వారందరూ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని, అట్టి షాపులను కచ్చితంగా జనావాసాలకు దూరంగా బహిరంగ ప్రదేశాలలో షాపులను ఏర్పాటు చేయాలన్నారు. షాపుకు, షాపుకు మధ్య దూరం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఏదైనా ఫైర్ కు సంబంధించిన సంఘటన జరిగితే వాటిని […]

Breaking News

టపాసులు అమ్మేవారు పోలీసుల అనుమతి తీసుకోవాలి..ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్

127 Views  ఎల్లారెడ్డిపేట మండలంలో దీపావళి సందర్భంగా, కాకర్స్& టపాసులు అమ్మే షాపు యజమానులు  పోలీసు మధ్యలో తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు గురువారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ….షాపులను ఏర్పాటు చేయు వారందరూ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని, అట్టి షాపులను కచ్చితంగా జనావాసాలకు దూరంగా బహిరంగ ప్రదేశాలలో షాపులను ఏర్పాటు చేయాలన్నారు. షాపుకు, షాపుకు మధ్య దూరం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఏదైనా ఫైర్ కు సంబంధించిన సంఘటన జరిగితే వాటిని […]

Breaking News

టపాసులు అమ్మవారు అనుమతులు తీసుకోవాలి… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

150 Views  ఎల్లారెడ్డిపేట మండలంలో దీపావళి సందర్భంగా, కాకర్స్& టపాసులు అమ్మే షాపు యజమానులు  పోలీసు మధ్యలో తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు గురువారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ….షాపులను ఏర్పాటు చేయు వారందరూ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని, అట్టి షాపులను కచ్చితంగా జనావాసాలకు దూరంగా బహిరంగ ప్రదేశాలలో షాపులను ఏర్పాటు చేయాలన్నారు. షాపుకు, షాపుకు మధ్య దూరం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఏదైనా ఫైర్ కు సంబంధించిన సంఘటన జరిగితే వాటిని […]

Breaking News

తిరుపతి కొండపై ఎల్లారెడ్డిపేట మహిళ అదృశ్యం ఎల్లారెడ్డిపేట లో ప్రత్యక్షం

143 Viewsఎల్లారెడ్డిపేట అక్టోబర్ 19 ; శ్రీవారి నీ దర్శించుకుని తిరుపతి కొండపై లడ్డూల కోసం క్యూలైన్ కట్టి అక్కడే జరిగిన తోపులాట లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాధ సౌందర్య ( 75 ) అనే మహిళ సోమవారం అదృశ్యం కాగా ఎల్లారెడ్డిపేట లో బుధవారం రాత్రి ప్రత్యక్ష మైంది, ఆమెతోపాటు తిరుపతి యాత్రకు వెళ్లిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పోతూ ఆంజనేయులు చెప్పిన కథనం ప్రకారం వివరాలు […]

Breaking News

135 Viewsతెలంగాణ రాష్ట్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి — వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ భద్రయ్య నేతృత్వం లో దాడులు — ఓ కాంట్రాక్ట్ పొడిగించే విషయంలో కాంట్రాక్టర్ ను డబ్బులు డిమాండ్ చేసిన కమీషనర్ — కాంట్రాక్టర్ నుండి రూ. 30 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులకు దొరికిన కమిషనర్ శ్యాం సుందర్ రావు, Telugu News 24/7tslocalvibe.com

Breaking News

గుండారం గురవయ్య సంఘం  కార్యవర్గం ఎన్నిక

131 Viewsగుండారం గురవయ్య సంఘం  కార్యవర్గం ఎన్నిక గుండారం గ్రామంలో నూతనంగా గురవయ్య సంఘం ఏర్పాటు చెయ్యడం జరిగింది.100 సం చరిత్ర గల గురవయ్య పేదలకు భూములు పంచిన చరిత్ర నైజాం కాలంలో అంతమైందని గుండారం పూర్వికులు తెలియజెయ్యడం జరుగుతుంది. గుండారం ప్రజలు కుల మాత వర్గ బేధాలు లేకుండా దాదాపు 100సంల నుండి గురవయ్య మైసమ్మకు పూజలు చెయ్యడం ఆనవాయితీ. ఈ రోజు ఊరి ప్రజల సమక్షంలో గురవయ్య సంఘం అధ్యక్షునిగా బోయిని బాలయ్య, ఉపాధ్యక్షునిగా […]

Breaking News

గుండారం గురవయ్య సంఘం నూతన కార్యవరం ఎన్నిక

130 Viewsగుండారం గురవయ్య సంఘం నూతన కార్యవరం ఎన్నిక గుండారం గ్రామంలో నూతనంగా గురవయ్య సంఘం ఏర్పాటు చెయ్యడం జరిగింది.100 సం చరిత్ర గల గురవయ్య పేదలకు భూములు పంచిన చరిత్ర నైజాం కాలంలో అంతమైందని గుండారం పూర్వికులు తెలియజెయ్యడం జరుగుతుంది. గుండారం ప్రజలు కుల మాత వర్గ బేధాలు లేకుండా దాదాపు 100సంల నుండి గురవయ్య మైసమ్మకు పూజలు చెయ్యడం ఆనవాయితీ. ఈ రోజు ఊరి ప్రజల సమక్షంలో గురవయ్య సంఘం అధ్యక్షునిగా బోయిని బాలయ్య, […]

Breaking News

అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించిన హిందూ ఐక్య సంఘ నాయకులు

130 Viewsఎల్లారెడ్డిపేట మండలం లో అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులను హిందూ ఐక్యవేదిక మరియు హిందూ సంఘాల నాయకులు పోలీసుల సహకారంతో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు ఆపడం జరిగింది సిరిసిల్ల నుండి నార్సింగికి తరలిస్తున్నటువంటి ఆవులను కబేలాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాటిని సురక్షితంగా గోశాలకు పంపించాలని అలాగే ఈ గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు కేసులు పెట్టాలని వ్యాన్ ను సీజ్ చేయాలనీ గోవులను గోశాలకు తరలించాలని మండలంలో గోవులను వదిస్తున్న ఇలాంటి కార్యక్రమలు చేస్తున్న […]

Breaking News

టిఆర్ఎస్ బిగ్ షాక్ ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్..?

149 Viewsన్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ మొదలైంది. ప్రధాన పార్టీల కన్నంతా ఇప్పుడు మునుగోడుపైనే ఉంది. దీంతో. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగానే రాష్ట్రంలో హైవోల్జేజ్ రాజకీయం నడుస్తోంది. మునుగోడు ఎన్నిక వేళ అధికార టీఆర్‌ఎస్‌ బిగ్‌ షాక్‌ తగిలనట్లైంది. టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. బూర నర్సయ్య బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బూర నర్సయ్య ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమిత్‌ షాను కలవనున్నారు. […]

Breaking News

హరిదాస్ నగర్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి… తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

144 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ఎమ్మార్వోకార్యాలయం ఎదుట ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన రైతులను ఆదుకోవాలని తొమ్మిదవ ప్యాకేజీ డి బ్లాక్ కాలువను పాత నక్ష ప్రకారమే తీయాలని మండల కాంగ్రెస్ కమిటీ శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ హరిదాస్ నగర్ గ్రామంలో 9వ ప్యాకేజీ డీ బ్లాక్ […]