117 Views*ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన సీఎస్..!* తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం వీఆర్ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. […]
Breaking News
తెలంగాణలో మహిళల పై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా..?*
113 Views*తెలంగాణలో మహిళల పై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా..?* హైదరాబాద్:జులై తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి చర్చనీయాంశంగా మారారు ఇటీవల వివిధ అంశాలపై సోషల్ మీడియాలో ఆమె తరచు చేస్తున్న పోస్టులు ఇంటర్నెట్లో చర్చగా మారుతున్నాయి ఈ క్రమంలో ఇటీవల మణిపూర్ ఘటనపై రియాక్ట్ అయిన స్మితా సబ ర్వాల్కు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ […]
ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లిన భారత మహిళ…*
116 Views*ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లిన భారత మహిళ…* ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారడం, దేశాంతరాలు, ఖండాంతరాలు దాటి ప్రియుళ్లను, ప్రియురాళ్లను కలుసుకునేందుకు రావడం ఓ ట్రెండ్ గా మారింది. పెళ్లయి పిల్లలున్న వాళ్లు కూడా ఈ తరహా ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల సీమా హైదర్ అనే పాక్ మహిళ భారత్ వచ్చింది. అలాగే, పోలెండ్ నుంచి కూడా ఓ మహిళా భారత్ చేరుకుంది. తాజాగా, […]
ట్రాఫిక్ బూత్లో మద్యం తాగుతున్న వీడియో వైరల్*
120 Views*????ట్రాఫిక్ బూత్లో మద్యం తాగుతున్న వీడియో వైరల్* ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన బూతు లో పోకిరీలు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన మాదాపూర్ లోని హైటెక్ సిటీ జంక్షన్ శని వారం రాత్రి చోటుచేసుకుంది. జంక్షన్ లో ఏర్పాటు చేసిన బూత్ లో ట్రాఫిక్ పోలీసులు కూర్చొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, సిగ్నల్స్ ను కంట్రోల్ చేయడం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు పోకిరీలు […]
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి*
139 Views*ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి* అదిలాబాద్ జిల్లా:జులై ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్టు తెలిసింది, ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మేకలగండి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆటో డ్రైవర్ పొచ్చన్న, అతని భార్య గంగు, కూతురు […]
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్
192 Viewsచెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎల్లా గిరెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ ఎన్ రమాకాంత్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డిపేట ఎస్సై సిబ్బంది తో కలిసి కోరుట్ల పేట […]
వర్గల్ మండల్ :అధిక వర్షపాతం నుండి పంటల్ని రక్షించుకునే విధానాల్ని సూచించిన వ్యవసాయ అధికారి శేషనయన.
113 Viewsవర్గల్ మండల్లో ఇప్పటివరకు సాగు ఐన విస్తీర్ణం 2490 ఏకరాలు పత్తి, 850 ఏకరాలు వరి నాట్లు, 1310 ఎకరాలు మొక్కజొన్న, 400 ఎకరాలు తీపి మొక్కజొన్న, మరియు కురగాయలు ఇతర పంటలు 650 ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇప్పటి వరకు మండలం లో సాధరణ వర్షపాతం 181 mm కాగా ఇప్పటి వరకు 512.4 mm వర్షపాతం నమోదు ఐంధని మండల వ్యవసాయ అధికారిణి శేష శయన తేలిపారు. అధిక వర్షపాతం కి పత్తీలో […]
పోస్ట్ చేస్తే ఉత్తరం ఊడినట్లేనా!!?
216 Viewsఫోటో చిత్రం) హెడ్ పోస్టాఫీసు ఎదుట ఊడి పోయి (ఉన్నపోస్ట్ బాక్స్ కింది భాగం పోస్ట్ మాస్టర్ నిర్లక్ష్యానికి రక్షణ లేని పోస్ట్ బాక్సే నిదర్శనం…: ఎల్లారెడ్డిపేట హెడ్ పోస్టాఫీసు ఎదుట గోడకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పోస్ట్ బాక్స్ కింది భాగం ఊడి పోయి ఉంది, ఊడి పోయి ఉన్న పోస్టు బాక్స్ ను పోస్ట్ మాస్టర్ ఎందుకు ఏర్పాటు చేశాడో ఆయనకే తెలియాలి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా ఉద్యోగ బాధ్యత […]
నేషనల్ హైవే బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే
112 Views*నేషనల్ హైవే బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే* ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు తెగిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల రూరల్ మండలం లోని గ్రామం మీదుగా వెళుతున్న నేషనల్ హైవే రోడ్డు వర్షానికి చాలావరకు దెబ్బ తిన్నది. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వెళ్లి రోడ్డును పరిశీలించి తొందరలోనే రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపడుతామని అన్నారు. వారి వెంట మండల అధ్యక్షులు బాల ముకుందం గారు, ఉప […]
గోదావరి ఉగ్రరూపం – ప్రమాద హెచ్చరికలు జారీ*
99 Views*గోదావరి ఉగ్రరూపం – ప్రమాద హెచ్చరికలు జారీ* కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పుష్కర్ ఘాట్లను ముంచిన వరద.. 13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ నదులు.. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. బ్యారేజీ వద్ద 13.75 అడుగులకు చేరిన నీటిమట్టం.. 13 […]










