నేరాలు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్ గుమస్తా

140 Views

గుంటూరు: నరసరావుపేట మున్సిపల్ ఆఫీస్ పై ఎసిబి దాడి.

3వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇంజనీర్ 1 గుమస్తా మధు.

రొంపిచర్ల కి చెందిన వడ్లమూడి శివరామయ్య అనే కాంట్రాక్టర్ వద్ద 8వేలు లంచం డిమాండ్ చేసిన ఇంజనీర్ 1 మధు.

బిల్లుల కోసం గత రెండు సంవత్సరాలుగా తిప్పుకున్న మధు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7