ప్రాంతీయం

136 Views
 ముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం.
 రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి తలపై నుండి వెళ్లిన డీసీఎం వ్యాన్.
 అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి.
 ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *