ప్రాంతీయం

106 Views
 ముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం.
 రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి తలపై నుండి వెళ్లిన డీసీఎం వ్యాన్.
 అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి.
 ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *