ప్రాంతీయం

124 Views
 ముస్తాబాద్ వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం.
 రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తి తలపై నుండి వెళ్లిన డీసీఎం వ్యాన్.
 అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి.
 ప్రమాదానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *