ప్రాంతీయం

జగదేవపూర్ లో కంటి వెలుగు ప్రారంభం: రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

92 Views

 

 

 

 

 

 

 

 

జగదేవపూర్ మండల కేంద్రం లో సోమవారము కంటి  వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ కవిత, మండల నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం  దేశానికే ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ బాలేశం గౌడ్,పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, మండల కో అప్షన్ సయ్యద్ ఇక్బాల్ ,మండల నాయకులు,సర్పంచ్ లు,ఎంపీటీసీలు,ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు,అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *