204 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 9, వేసవికి ముందే మానేరుకు కూడవెల్లి సవ్వడులు. మూడేళ్లు వరుసగా మా నీటికి గోదావరి జలాలు అన్నదాత రైతులకు గుంట భూమి కూడా వదలకుండా వరి వేయడం లక్ష్యం తెలంగాణ రాష్ట్ర
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంకల్ప దీక్ష ఫలాలు మెట్ట ప్రాంతానికి జల వసంతాలు ఆనందంలో అన్నదాతలు..
ఈ నెల 3వ తేదీన సిద్దిపేట జిల్లా కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి విడుదల చేసిన గోదారి జలాలు ఈ రోజు(మంగళవారం) సాయంత్రం గంభీరావుపేట్ మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలశయంలోకి చేరుకుంటున్నాయి.
No Slide Found In Slider.
Poll not found




