Breaking News

మృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మర్కూక్ సర్పంచ్

122 Views

మృతురాలి కుటుంబాని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మర్కూక్ సర్పంచ్*

*మర్కూక్ గ్రామానికి చెందిన ర్యాకం లక్ష్మీ మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ వారి కుటుంబాన్ని పరామర్శించి  5,000/- రూపాయల ఆర్థిక సహాయం  అందించారు వారితోపాటు శ్రీనివాస్ గౌడ్, ఎగొండ నాగరాజు నర్సింలు సుదర్శన్ హనుమంతు తదితరులు ఉన్నారు*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *