ప్రాంతీయం

గణతంత్ర దినోత్సవ వేడుకలు…

125 Views
     ముస్తాబాద్ జనవరి 26, 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనిరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి  పూలమాల వేసి జాతీయ జండాను ఎగురవేసిన స్కూల్ HM స్వర్ణలత, గ్రామ సర్పంచ్ చాకలి రమేష్  పాలకేంద్రం చేర్మెన్ అశోక్ రావు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి, స్కూల్ చేర్మెన్ రజక్ గారు స్వప్న, మంజుల, మాజీ స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్, BRS పార్టీ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్, చెక్కపెల్లి శ్రవణ్, గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *