ప్రాంతీయం

గణతంత్ర దినోత్సవ వేడుకలు…

168 Views
     ముస్తాబాద్ జనవరి 26, 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనిరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి  పూలమాల వేసి జాతీయ జండాను ఎగురవేసిన స్కూల్ HM స్వర్ణలత, గ్రామ సర్పంచ్ చాకలి రమేష్  పాలకేంద్రం చేర్మెన్ అశోక్ రావు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి, స్కూల్ చేర్మెన్ రజక్ గారు స్వప్న, మంజుల, మాజీ స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్, BRS పార్టీ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్, చెక్కపెల్లి శ్రవణ్, గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *