ముస్తాబాద్ జనవరి 26, 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనిరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జండాను ఎగురవేసిన స్కూల్ HM స్వర్ణలత, గ్రామ సర్పంచ్ చాకలి రమేష్ పాలకేంద్రం చేర్మెన్ అశోక్ రావు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి, స్కూల్ చేర్మెన్ రజక్ గారు స్వప్న, మంజుల, మాజీ స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్, BRS పార్టీ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్, చెక్కపెల్లి శ్రవణ్, గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
28 Viewsమంచిర్యాల జిల్లా. యం.స్ క్రికెట్ అకాడమీ మంచిర్యాల పట్టణం లో ప్రారంభమైంది. యువ క్రికెటర్లకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని హామీ ఇచ్చినారు. మంచిర్యాల , తేదీ 01-06-2025 వ రోజున Ms క్రికెట్ అకాడమీ, అత్యాధునిక క్రికెట్ శిక్షణా సౌకర్యం, ఈ రోజు మంచిర్యాల లొ ప్రారంభించబడింది. ఈ వేడుకను సెవెన్ హిల్స్ స్కూల్ డైరెక్టర్ గోనె భాగ్యలక్మి శ్యామ్ సుందర్ ముఖ్య అతిథిగా అలంకరించారు. మంచిర్యాల పట్టణం లోని ఐసిఐసిఐ బ్యాంక్ సమీపంలో ఉన్న […]
52 Viewsఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి – సేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 30 ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి మందు, డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకోవద్దు అని సేవా ఫౌండేషన్ చైర్మన్ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు, ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో తండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటును అమ్ముకొని […]
103 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పడిగెల మానస రాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు, ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు, ఈ సందర్భంగా రాళ్లపేట సర్పంచ్ బాలసాని పరశురాములు తమ గ్రామ పాఠశాలకి ఉపాధ్యాయులు సరిపోవడం లేదని వెంటనే ఒక ఉపాధ్యాయుడిని పెట్టాలని డిమాండ్ చేశారు, అలాగే చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము, […]