ముస్తాబాద్ జనవరి 26, 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనిరాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జండాను ఎగురవేసిన స్కూల్ HM స్వర్ణలత, గ్రామ సర్పంచ్ చాకలి రమేష్ పాలకేంద్రం చేర్మెన్ అశోక్ రావు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి, స్కూల్ చేర్మెన్ రజక్ గారు స్వప్న, మంజుల, మాజీ స్కూల్ చేర్మెన్ చెక్కపెల్లి శ్రీనివాస్, BRS పార్టీ గ్రామశాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్, చెక్కపెల్లి శ్రవణ్, గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
97 Views జగదేవపూర్ మండలం లోని తిగుల్ నర్సాపూర్ లో గల శ్రీ కొండపోచమ్మ దేవాలయంను ఆదివారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ రమేష్ తో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక మరియు సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఏసీపీ రమేష్,స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అధికారులు నాయకులు పాల్గొన్నారు. Bapu Reddy jagdevpur Bapu Reddy jagdevpur
52 Viewsకుమ్మరి నారాయణ ని పరామర్శించిన బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల కుమ్మరి నారాయణకు కొడకండ్ల నుండి రాయవరం వెళుతున్న సమయంలో కొడకండ్ల లో గల డివైడర్ ను కారు ఢీకొట్టడం వలన కుమ్మరి నారాయణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన బీసీ అధ్యక్షులు కందూరు ఐలయ్య అతని వెంట రాజవరం జిల్లా మాజీ సర్పంచ్ గణేష్ గణేష్ మాజీ కుమ్మరి నారాయణ కుమ్మరి నారాయణ యాదయ్య […]
65 Viewsగోవుల రక్షణ చట్టాలు అమలు చేయాలని వినతి పత్రం అందజేత గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి మూగజీల సేవా సంఘం మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు గోవధ గోరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన. మంచిర్యాల జిల్లా మూగజీవుల సేవా సంఘం సభ్యులు మూగజీవుల సేవా సంఘం అధ్యక్షుడు కటుకం నాగరాజు కమిటీ సభ్యులతో కలిసి గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ […]