Breaking News

జగదేవపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జాతీయ జెండా ఆవిష్కరణ

139 Views

 

 

జగదేవపూర్ మండల కేంద్రంలో గల ముదిరాజ్ సంఘం భవన్ దగ్గర రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత జగదేవపూర్ మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజు గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన అధ్యక్షుడు హేమ సురేష్, ముదిరాజ్ సంఘం మహిళ మండల అధ్యక్షురాలు కొన్నే జయమ్మ , మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు రాష్ట్ర బీసీ రత్నా అవార్డు గ్రహీత బలరాం, పెద్దమ్మల రాజయ్య కృష్ణ, మండల ముదిరాజ్ సంఘం సోషల్ మీడియా నర్సింలుతదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *